Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్పొరేట్ పన్ను 30 నుంచి 25 శాతానికి తగ్గింపు!

Webdunia
శనివారం, 28 ఫిబ్రవరి 2015 (13:25 IST)
కార్పొరేట్ టాక్స్‌ను కేంద్ర ప్రభుత్వం 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గించింది. ఇది నాలుగేళ్లపాటు వర్తిస్తుంది. కార్పొరేట్ వర్గాల నుంచి పన్ను వసూళ్లను పెంచే చర్యల్లో భాగంగా ఈ తగ్గింపు ప్రకటన చేస్తున్నట్టు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. 
 
అందువల్లే ఈ పన్ను శాతాన్ని 25 శాతానికి తగ్గించినట్టు తెలిపారు. లోక్‌సభలో బడ్జెట్ ప్రసంగంలో ఈ విషయం తెలిపారు. వచ్చే ఏడాది నుంచి ఇది అమలు అవుతుందని అన్నారు.
 
అరుణ్ జైట్లీ తీసుకున్న నిర్ణయం వల్ల ధనికులు మరింత ధనవంతులుగా మారే అవకాశాలు పెరిగాయి. ఇండియాలో 30 శాతం కార్పొరేట్ పన్ను వసూలు కావటం లేదని ఆయన పార్లమెంట్‌కు తెలిపారు. దీనివల్ల ఎంతో ఆదాయన్ని నష్టపోతున్నామని చెప్పారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments