Webdunia - Bharat's app for daily news and videos

Install App

వంట గ్యాస్ బాదుడు... వచ్చే మార్చి నాటికి సబ్సీడీ ఎత్తివేత

చమురు కంపెనీలు మళ్లీ వంట గ్యాస్ ధరను పెంచాయి. వచ్చే యేడాది మార్చి నాటికి రాయితీలను పూర్తిగా తొలగించేందుకు వీలుగా ప్రతి నెలా కొంతమేర ధరలు పెంచుతూ వెళ్లాలని గత యేడాది కేంద్రం నిర్ణయించింది.

Webdunia
గురువారం, 2 నవంబరు 2017 (11:50 IST)
చమురు కంపెనీలు మళ్లీ వంట గ్యాస్ ధరను పెంచాయి. వచ్చే యేడాది మార్చి నాటికి రాయితీలను పూర్తిగా తొలగించేందుకు వీలుగా ప్రతి నెలా కొంతమేర ధరలు పెంచుతూ వెళ్లాలని గత యేడాది కేంద్రం నిర్ణయించింది. దీన్ని ఓ అవకాశంగా తీసుకున్న చమురు కంపెనీలు గత యేడాది కాలంలో ఇప్పటివరకు 19 సార్లు వంట గ్యాస్ ధరను పెంచాయి. 
 
తాజాగా, సబ్సిడీ సిలిండర్‌ ఒక్కింటికి రూ.4.50 పెంచారు. ఈ పెంపుదలతో ధర రూ.495.69కు పెరిగింది. నాన్‌-సబ్సిడీ సిలిండర్‌ ధరను రూ.93 పెంచగా రూ.742కు చేరింది. ఇలా ధరలు పెంచడం ఇది 19వ సారి. గత ఏడాది జూన్‌లో 14.2 కేజీల సబ్సిడీ ఎల్‌పీజీ సిలిండర్‌ ధర రూ.419.18గా ఉంది. అంటే ఇప్పటికి రూ.76.51 పెరిగింది. ఇక నాన్‌-సబ్సిడీ ఎల్‌పీజీ సిలిండర్‌ ధర గత అక్టోబరులో రూ.50 పెంచారు. దాంతో రూ.649కి చేరింది. తాజా పెంపుతో రూ.742 అయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments