Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర-సిలిండర్‌పై రూ.21లు పెంపు

Webdunia
శనివారం, 2 డిశెంబరు 2023 (12:11 IST)
దేశంలోని ఐదు రాష్ట్రాల్లో గురువారంతో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. శుక్రవారం, డిసెంబర్‌ 1 నుంచి ఎల్‌పీజీ సిలిండర్‌ ధరలను పెంచేసాయి. ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు. పెరిగిన ధర డిసెంబర్‌ 1 నుంచే అమల్లోకి వచ్చింది. 
 
19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను మరో 21 రూపాయలు పెంచాయి మార్కెటింగ్ కంపెనీలు. హైదరాబాద్‌లో 2024 రూపాయలుగా ఉంది. 
 
కాగా గృహవినియోగ సిలిండర్‌ ధర పెంచకపోవడంతో కాస్త ఉపశమనం లభించినట్టే. ప్రస్తుతం ఉన్న డొమెస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

రెండోసారి తల్లి అయిన గోవా బ్యూటీ...

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments