దేశంలో భారీగా పెరిగిన సీఎన్జీ ధరలు - కిలోకు రూ.2.50 పైసలు

Webdunia
గురువారం, 7 ఏప్రియల్ 2022 (09:59 IST)
దేశలో ఒకవైపు పెట్రోల్, డీజిల్ ధరలు, మరోవైపు గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ నెల ఒకటో తేదీన వాణిజ్య వంట గ్యాస్ సిలిండరు ధరపై ఏకంగా రూ.250 వరకు పెంచిన విషయం తెల్సిందే. ఇక పెట్రోల్, డీజిల్ ధరల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇపుడు సీఎన్జీ ధరలు వరుసగా పెరిగాయి. ఈ ధరలు వరుసగా రెండో రోజు కూడా పెరగడం గమనార్హం. 
 
గురువారం ఢిల్లీలో సీఎన్జీ ధరలు కిలోకు రూ.2.50 పెరిగాయి. ఈ పెంపు తర్వాత ఢిల్లీలో సీఎన్జీ ధర కిలో రూ.69.11కు చేరింది. గత రెండు రోజుల్లో ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ సీఎన్జీ ధరలను కిలోకు రూ.5 పెంచింది. ఇది ఏప్రిల్‌లో మూడోసారి పెంచినట్టయింది. కాగా, ఈ నెల మొత్తంలో కిలో రూ.9.10కి పెరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments