Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో భారీగా పెరిగిన సీఎన్జీ ధరలు - కిలోకు రూ.2.50 పైసలు

Webdunia
గురువారం, 7 ఏప్రియల్ 2022 (09:59 IST)
దేశలో ఒకవైపు పెట్రోల్, డీజిల్ ధరలు, మరోవైపు గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ నెల ఒకటో తేదీన వాణిజ్య వంట గ్యాస్ సిలిండరు ధరపై ఏకంగా రూ.250 వరకు పెంచిన విషయం తెల్సిందే. ఇక పెట్రోల్, డీజిల్ ధరల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇపుడు సీఎన్జీ ధరలు వరుసగా పెరిగాయి. ఈ ధరలు వరుసగా రెండో రోజు కూడా పెరగడం గమనార్హం. 
 
గురువారం ఢిల్లీలో సీఎన్జీ ధరలు కిలోకు రూ.2.50 పెరిగాయి. ఈ పెంపు తర్వాత ఢిల్లీలో సీఎన్జీ ధర కిలో రూ.69.11కు చేరింది. గత రెండు రోజుల్లో ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ సీఎన్జీ ధరలను కిలోకు రూ.5 పెంచింది. ఇది ఏప్రిల్‌లో మూడోసారి పెంచినట్టయింది. కాగా, ఈ నెల మొత్తంలో కిలో రూ.9.10కి పెరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

తర్వాతి కథనం
Show comments