Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో భారీగా పెరిగిన సీఎన్జీ ధరలు - కిలోకు రూ.2.50 పైసలు

Webdunia
గురువారం, 7 ఏప్రియల్ 2022 (09:59 IST)
దేశలో ఒకవైపు పెట్రోల్, డీజిల్ ధరలు, మరోవైపు గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ నెల ఒకటో తేదీన వాణిజ్య వంట గ్యాస్ సిలిండరు ధరపై ఏకంగా రూ.250 వరకు పెంచిన విషయం తెల్సిందే. ఇక పెట్రోల్, డీజిల్ ధరల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇపుడు సీఎన్జీ ధరలు వరుసగా పెరిగాయి. ఈ ధరలు వరుసగా రెండో రోజు కూడా పెరగడం గమనార్హం. 
 
గురువారం ఢిల్లీలో సీఎన్జీ ధరలు కిలోకు రూ.2.50 పెరిగాయి. ఈ పెంపు తర్వాత ఢిల్లీలో సీఎన్జీ ధర కిలో రూ.69.11కు చేరింది. గత రెండు రోజుల్లో ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ సీఎన్జీ ధరలను కిలోకు రూ.5 పెంచింది. ఇది ఏప్రిల్‌లో మూడోసారి పెంచినట్టయింది. కాగా, ఈ నెల మొత్తంలో కిలో రూ.9.10కి పెరిగింది. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments