చికెన్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో ధర రూ.700కి పెంపు

Webdunia
శనివారం, 10 జూన్ 2023 (19:50 IST)
చికెన్ ప్రియులకు బ్యాడ్ న్యూస్. తాజాగా మరోసారి చికెన్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో బాయిలర్ చికెన్ ధరలు ఆకాశాన్నంటాయి. వేసవి తీవ్రత పెరగడంతో కోళ్లు చనిపోవడంతో పాటు.. వాటి మేతకు అయ్యే ఖర్చుకు పెరగడంతో చికెన్ ధరలు పెరిగిపోయాయి. 
 
నెల రోజుల క్రితం కిలో చికెన్‌ ధర రూ.200 ఉండగా.. ఇప్పుడు ఆ ధర రూ.350కి పెరిగింది. విజయవాడలో చికెన్ ధర ఆల్ టైమ్ రికార్డుకు చేరింది. కిలో చికెన్ ధర రూ.350కి చేరగా, బోన్ లెస్ చికెన్ ధర కిలో రూ.700కి పెరిగింది. ఇక ఆదివారం ఈ రేట్లు ఇంకాస్త పెరిగే అవకాశం వుందని తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

తర్వాతి కథనం
Show comments