Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్ఆర్ఐల కోసం 64 స్పెషల్ ఫ్లైట్స్... వసూలు చేసే చార్జీలు ఇవే...

Webdunia
మంగళవారం, 5 మే 2020 (21:26 IST)
కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచం వణికిపోతోంది. ఈ వైరస్ బారినుంచి తమతమ దేశాల ప్రజలను కాపాడుకునేందుకు అనేక దేశాలు లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాయి. మరికొన్ని దేశాలు లాక్‌డౌన్ ఆంక్షలను సడలించాయి. అయితే, ఈ లాక్‌డౌన్ కారణంగా విదేశాల్లో దేశ పౌరులతో పాటు.. ప్రవాస భారతీయులు చిక్కుకుని పోయారు. ఇలాంటి వారిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రత్యేకంగా 64 విమానాలను నడుపనుంది. వీరందరనీ దశల వారీగా స్వదేశానికి తీసుకొస్తారు. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది. ఇందులోభాగంగా, విదేశాల్లో చిక్కుకున్న, ఉంటున్న దేశ పౌరుల కోసం ఈ నెల 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు 64 ప్రత్యేక విమానాలు నడపనుంది. 
 
అదేసమయంలో స్వదేశానికి రావాలనుకుంటున్న పౌరులు నుంచి రుసుం వసూలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. లండన్ నుంచి ఢిల్లీ వచ్చే విమానంలో ఒక్కో ప్రయాణికుడి నుంచి రూ.50 వేలు, ఢాకా నుంచి ఢిల్లీ వచ్చేందుకు రూ.12 వేలు వసూలు చేయాలని నిర్ణయించారు. 
 
తొలి విడతలో భాగంగా అమెరికా, గల్ఫ్ దేశాలు, మలేసియా, యూకే, సింగపూర్, బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్ దేశాలకు విమానాలు నడపనున్నారు. మొత్తం 14,800 మందిని భారతదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments