Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లో పెరగనున్న సిమెంట్ ధరలు

Webdunia
బుధవారం, 5 జనవరి 2022 (09:11 IST)
సామాన్యులపై ఇప్పటికే సిలిండర్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. పెట్రోల్ ధరలు కూడా రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. తాజాగా సిమెంట్ ధరలు కూడా పెరిగిపోనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సిమెంట్ ధరలను పెంచుతున్నట్టు సిమెంట్ డీలర్లు చెప్తున్నారు. 
 
ప్రతి 50కిలోల సిమెంట్ బస్తాపై రూ.20 నుంచి 30 వరకు ధరలు పెరుగుతాయని తెలిపారు. ప్రస్తుతం పెరిగిన ధరలతో 50 కిలో గ్రాముల బస్తా రూ. 300 నుంచి రూ. 350 వరకు ఉంటుందని సిమెంట్ డీలర్లు తెలిపారు. 
 
సిమెంట్ ధరను పెంచిన కంపెనీల్లో పెన్నా సిమెంట్స్, అల్ట్రాటెక్, ఇండియా సిమెంట్స్, సాగర్ సిమెంట్స్, శ్రీసిమెంట్, ఓరియంట్ సిమెంట్, ఎన్సీఎల్ ఇండస్ట్రీస్, దాల్మియా భారత్, రామ్ కో సిమెంట్స్ ఉన్నాయి. అయితే కొత్త ఏడాదిలో సిమెంట్ డిమాండ్ ఎక్కువ ఉంటుందని అందుకే సిమెంట్ ధరలు పెంచినట్టు డీలర్లు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments