Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక ఏటీఎంల నుంచి ఒకేసారి రూ.10,000 తీసుకోవచ్చు... కానీ...

మనీ కష్టాలు మెల్లమెల్లగా తీరుతున్నాయి. ఇప్పటివరకూ ఏటీఎంలలో రోజుకి రూ. 4,500 మాత్రమే డ్రా చేసుకునే వీలు వుండేది. ఈ పరిమితిని రూ.10,000 పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. దీనితో ఒకేసారి ఏటీఎంల నుంచి రూ.10 వేలు డ్రా చేసుకోవచ్చు.

Webdunia
సోమవారం, 16 జనవరి 2017 (18:49 IST)
మనీ కష్టాలు మెల్లమెల్లగా తీరుతున్నాయి. ఇప్పటివరకూ ఏటీఎంలలో రోజుకి రూ. 4,500 మాత్రమే డ్రా చేసుకునే వీలు వుండేది. ఈ పరిమితిని రూ.10,000 పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. దీనితో ఒకేసారి ఏటీఎంల నుంచి రూ.10 వేలు డ్రా చేసుకోవచ్చు. 
 
కానీ వారానికి రూ.24,000 మాత్రమే డ్రా చేసుకోవాలన్న నిబంధనను అలాగే వుంచుతున్నట్లు తెలిపింది. ఇకపోతే కరెంట్ ఖాతాదారులు తమ ఖాతాల నుంచి ఒకేసారి రూ.1 లక్ష విత్ డ్రా చేసుకునేందుకు అనుమతినిచ్చింది.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments