Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదిరిపోయే ఆఫర్... ల్యాప్‌టాప్ కేవలం రూ. 13,990కే... రేపే ఆఖరు..

Webdunia
గురువారం, 2 మే 2019 (20:11 IST)
సమ్మర్ సీజన్ వస్తే చాలు ఆయా కంపెనీలు విపరీతంగా డిస్కౌంట్లు ఇస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటూ వుంటాయి. తాజాగా ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే ఆఫర్లను ప్రకటించేసింది. దీనితో ఇపుడంతా వినియోగదారులు ఆ ఆఫర్లలో వస్తువులను బుక్ చేసుకునేందుకు ఎగబడుతున్నారు. 
 
ఫ్లిప్ కార్ట్ ప్రకటించిన కొన్ని భారీ ఆఫర్లను చూద్దాం...  హెడ్‌ఫోన్స్ అండ్ స్పీకర్లపై 70 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. అలాగే పవర్ బ్యాంక్స్‌ రూ.500 ప్రారంభ ధరతో దక్కించుకోవచ్చు. కెమెరాల ధర రూ.3,499 నుంచి ప్రారంభమయితే ల్యాప్‌టాప్స్ కేవలం రూ.13,990కే ఇస్తామని తెలిపింది. ల్యాప్‌టాప్ ఎక్స్చేంజ్ ద్వారా రూ. 7,500 వరకూ తగ్గింపు కూడా వుంది. ఇంకా ఎన్నో వస్తువులను డిస్కౌంట్ కింద అందుబాటులో వుంచింది. ఐతే ఇవన్నీ కేవలం రేపటి వరకు మాత్రమే అందుబాటులో వుంటాయి.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments