Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆదాయ పన్ను పరిమితి రూ.3 లక్షలా... కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదనలు...

Webdunia
శుక్రవారం, 5 జులై 2019 (10:05 IST)
స్వాతంత్ర్య భారతావనికి 48 ఏళ్ల తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మహిళా ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ చరిత్ర పుటలకెక్కనున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం చేయనున్నారు. కాగా గతంలో ఇందిరాగాంధీ తొలి మహిళా ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ప్రవేశపెట్టిన చరిత్ర వుంది. 
 
ఇక ఈ బడ్జెట్లో మధ్యతరగతి ప్రజలకు ప్రాధాన్యత ఇస్తారని అంటున్నారు. వేతన జీవులకు ఇపుడున్న ఆదాయపు పరిమితిని పెంచి రూ. 3 లక్షలు చేస్తారనే వాదన వస్తోంది. ఇక రైతులు, వ్యాపారస్తులకు ఇచ్చే తాయిలాలు ఎలా వుండనున్నాయన్నది ఈ రోజు తేలిపోనుంది. కాగా బడ్జెట్ ప్రతిని రాష్ట్రపతికి అందజేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments