Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇప్పటివరకు రూ.12 వేల కోట్ల నల్లధనం స్వాధీనం

Webdunia
బుధవారం, 23 డిశెంబరు 2015 (15:59 IST)
కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పటివరకు 12 వేల కోట్ల రూపాయల నల్లధనాన్ని స్వాధీనం చేసుకుంది. నిజానికి మార్చి 2014 నుంచి 20 నెలల్లో రూ.16 వేల కోట్ల నల్లధనం గుర్తించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. అయితే, అధికారులు మాత్రం రూ.12 వేల కోట్లు అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు రెవెన్యూ కార్యదర్శి హస్‌ముఖ్‌ అథియా వెల్లడించారు. 
 
2014 మార్చి నుంచి 2015 నవంబరు వరకు ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడి చేసి స్వాధీనం చేసిన నల్లధనం వివరాలను ఆయన వెల్లడించారు. రూ.12 వేలు కోట్లు స్వాధీనం చేసుకోగా, 774 కేసులు నమోదైనట్లు చెప్పారు. ఇటీవల ప్రభుత్వం నల్లధనం స్వచ్ఛందంగా అందజేయడానికి ప్రత్యేకంగా విండో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విండో ద్వారా రూ.4,160కోట్లు మాత్రమే ప్రభుత్వానికి స్వాధీనం చేశారు. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments