Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోషల్ మీడియా చీఫ్‌కే ఆ గతి.. పురుగులు, దుర్వాసనతో కూడిన ఆహారం..

రైల్వే కేటరింగ్ సరఫరా చేస్తున్న ఆహారంపై ఇఫ్పటికే పలు ఫిర్యాదులు అందుతున్నాయి. రైల్వే ఆహారంపై ఇప్పటికే వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ దక్షిణ ముంబై సో

Webdunia
శనివారం, 4 ఆగస్టు 2018 (17:02 IST)
రైల్వే కేటరింగ్ సరఫరా చేస్తున్న ఆహారంపై ఇఫ్పటికే పలు ఫిర్యాదులు అందుతున్నాయి. రైల్వే ఆహారంపై ఇప్పటికే వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ దక్షిణ ముంబై సోషల్ మీడియా చీఫ్ కరణ్ రాజ్ సింగ్‌కు ఈ చేదు అనుభవం ఎదురైంది. సోషల్ ఆడిట్ కార్యక్రమంలో భాగంగా కరణ్ తన అనుచరునితో కలిసి గరీబ్ రథ్ ఎక్స్ ప్రెస్‌లో ముంబై నుంచి ఢిల్లీకి బయలుదేరారు. 
 
రైల్వే కేటరింగ్ సరఫరా వ్యవహారాన్ని స్వయంగా తెలుసుకోవడం కోసం రాజ్ సింగ్ ఆహారం ఆర్డర్ చేశారు. అయితే రైలు క్యాటరింగ్ సిబ్బంది పురుగులతో దుర్వాసన వస్తున్న ఆహారాన్ని అందించడంపై కరణ్ తీవ్రంగా మండిపడ్డారు. 
 
అంతటితో ఆగకుండా.. ఈ వ్యవహారంపై మరో 30 మంది ప్రయాణికులతో కలసి కరణ్ రైల్వే మంత్రి గోయల్‌కు ట్విట్టర్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన గోయల్.. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రైల్వే అధికారుల్ని ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

తర్వాతి కథనం
Show comments