Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోషల్ మీడియా చీఫ్‌కే ఆ గతి.. పురుగులు, దుర్వాసనతో కూడిన ఆహారం..

రైల్వే కేటరింగ్ సరఫరా చేస్తున్న ఆహారంపై ఇఫ్పటికే పలు ఫిర్యాదులు అందుతున్నాయి. రైల్వే ఆహారంపై ఇప్పటికే వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ దక్షిణ ముంబై సో

Webdunia
శనివారం, 4 ఆగస్టు 2018 (17:02 IST)
రైల్వే కేటరింగ్ సరఫరా చేస్తున్న ఆహారంపై ఇఫ్పటికే పలు ఫిర్యాదులు అందుతున్నాయి. రైల్వే ఆహారంపై ఇప్పటికే వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ దక్షిణ ముంబై సోషల్ మీడియా చీఫ్ కరణ్ రాజ్ సింగ్‌కు ఈ చేదు అనుభవం ఎదురైంది. సోషల్ ఆడిట్ కార్యక్రమంలో భాగంగా కరణ్ తన అనుచరునితో కలిసి గరీబ్ రథ్ ఎక్స్ ప్రెస్‌లో ముంబై నుంచి ఢిల్లీకి బయలుదేరారు. 
 
రైల్వే కేటరింగ్ సరఫరా వ్యవహారాన్ని స్వయంగా తెలుసుకోవడం కోసం రాజ్ సింగ్ ఆహారం ఆర్డర్ చేశారు. అయితే రైలు క్యాటరింగ్ సిబ్బంది పురుగులతో దుర్వాసన వస్తున్న ఆహారాన్ని అందించడంపై కరణ్ తీవ్రంగా మండిపడ్డారు. 
 
అంతటితో ఆగకుండా.. ఈ వ్యవహారంపై మరో 30 మంది ప్రయాణికులతో కలసి కరణ్ రైల్వే మంత్రి గోయల్‌కు ట్విట్టర్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన గోయల్.. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రైల్వే అధికారుల్ని ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

NTR: రావణుడి కంటే రాముడి పాత్ర కష్టం, అందుకే అదుర్స్ 2 చేయలేకపోతున్నా : ఎన్టీఆర్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments