Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుబాయ్‌లో అత్యంత భారీ విల్లా కొనుగోలు చేసిన ముకేష్ అంబానీ

Webdunia
బుధవారం, 19 అక్టోబరు 2022 (19:16 IST)
రిలయన్స్ సంస్థల అధినేత ముకేష్ అంబానీ ప్రస్తుతం విదేశాల్లో ఆస్తుల కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దుబాయ్‌లో మరో అత్యంత భారీ విల్లా కొనుగోలు చేశారు. ఇటీవలే దుబాయ్‌లో ఒక ఖరీదైన విల్లాను కొనుగోలు చేసి అంబానీ సృష్టించారు.
 
ప్రస్తుతం దీనికంటే అధిక రెట్టింపు ధరతో విల్లాను కొనుగోలు చేశారు. తాజాగా కొనుగోలు చేసిన ఈ విల్లా ధర 163 మిలియన్ డాలర్లుగా చెప్తున్నారు. ఇది ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.1354 కోట్ల వరకు వుంటుంది. 
 
కువైట్ సంపన్నుడు మొహమ్మద్ అల్షయాకు చెందిన పామ్ జుమైరా మ్యాన్సన్ గతవారం ముకేష్ అంబానీ కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్టోరీ, స్క్రీన్‌ప్లే సరికొత్తగా కౌలాస్ కోట చిత్రం రూపొందుతోంది

హైద‌రాబాద్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల‌కు హీరో కృష్ణసాయి సాయం

థ్రిల్లర్ అయినా కడుపుబ్బా నవ్వించే షోటైం: నవీన్ చంద్ర

Dil Raju: మా రిలేషన్ నెగిటివ్ గా చూడొద్దు, యానిమల్ తో సినిమా చేయబోతున్నా: దిల్ రాజు

మార్గన్ లాంటి చిత్రాలు చేసినా నాలో రొమాంటిక్ హీరో వున్నాడు : విజయ్ ఆంటోని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

Breakfast: స్కూల్స్‌కు వెళ్లే పిల్లలు బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

తర్వాతి కథనం
Show comments