Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో మోగుతున్న ధరల మోత - గ్యాస్‌పై మళ్లీ వడ్డ

Webdunia
ఆదివారం, 1 మే 2022 (09:20 IST)
దేశంలో ధరల మోత మోగుతోంది. ఇప్పటికే అన్ని రకాల ధరలు పెరిగిపోవడంతో సామాన్య ప్రజానీకం ధరల భారాన్ని మోయలేక పోతున్నారు. నిత్యం పెరిగిపోతున్న పెట్రోల్, డీజల్ ధరల కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందిం. దీనికితోడు చమురు కంపెనీలు గ్యాస్ ధరలు ఇష్టానుసారంగా పెంచేస్తున్నాయి. 
 
మే డే కానుకగా వాణిజ్య వంట గ్యాస్ సిలిండర్ బండపై 104 రూపాయలను వడ్డించింది.19 కేజీల వాణిజ్య సిలిండర్‌ వినియోగదారులపై ఈ భారం మోపింది. నెలవారీ సమీక్షలో భాగంగా, ఒకేసారి 104 రూపాయలను పెంచేసింది. దీంతో హైదరాబాద్ నగరంలో కమర్షియల్ వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.2563కు చేరింది. గతంలో దీని ధర రూ.2460గా ఉండేది. 
 
ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఈ ధర రూ.102.05 పైసలు పెరగడంతో సిలిండర్ రూ.2355కు చేరుకుంది. అలాగే, ముంబైలో రూ.2329.50గాను, కోల్‌కతాలో రూ.2477.50గాను, చెన్నైలో రూ.2508కు చేరుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments