Webdunia - Bharat's app for daily news and videos

Install App

భ‌ద్రాచలం ఆలయానికి భారత్ బయోటెక్ కోటి విరాళం

Webdunia
సోమవారం, 16 మే 2022 (18:04 IST)
భార‌త్ బయోటెక్ భ‌ద్రాచలంలోని శ్రీసీతారామచంద్ర‌స్వామి ఆల‌యానికి భారీ విరాళాన్ని అంద‌జేసింది. ఆల‌యంలో కొన‌సాగుతున్న నిత్యా‌న్న‌దానానికి భార‌త్ బ‌యోటెక్ యాజమాన్యం రూ.1 కోటిని అంద‌జేసింది. 
 
ఈ మేర‌కు ఆ సంస్థ ప్ర‌తినిధులు సోమ‌వారం భ‌ద్రాద్రి ఆల‌య ఖాతాకు రూ.1 కోటి విరాళాన్ని బ‌దిలీ చేశారు. 
 
భ‌ద్రాద్రి ఆల‌యానికి వ‌చ్చే భ‌క్తుల‌కు ప్ర‌తి రోజు అన్నదాన స‌త్రంలో అన్న ప్ర‌సాదాన్ని అందిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ అన్న‌దానం కోస‌మే భార‌త్ బ‌యోటెక్ కోటి రూపాయ‌ల విరాళాన్ని అంద‌జేసింది.
 
హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ఎల్లా జనవరి 13న తిరుపతిలోని తిరుమల ఆలయంలో వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎల్లా శ్రీవారికి రూ.2 కోట్ల విరాళాన్ని అందజేశారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments