Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో వాణిజ్య ఉత్సవ్‌ను ప్రారంభించిన సీఎం జగన్

Webdunia
మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (12:49 IST)
విజయవాడలో ఏర్పాటు చేసిన వాణిజ్య ఉత్సవాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఏపీలో ఎగుమతుల వృద్దే లక్ష్యంగా ఈ వాణిజ్య ఉత్సవ్‌ జరుగుతోంది. రెండు రోజుల పాటు సాగే ఈ భారీ వాణిజ్య సదస్సును అజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఈ జాతీయ సదస్సు నిర్వహిస్తున్నారు. 
 
విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్‌ సెంటర్‌లో సెమినార్ జరుగుతోంది. ఈ సందర్భంగా అధికారులు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సీఎం జగన్‌ పరిశీలించారు. ఉత్పత్తులకు సంబంధించి పలు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
 
ప్రస్తుతం ఏపీ నుంచి 4 ఓడరేవుల ద్వారా ఎగుమతులు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. అదే విధంగా ఏపీ నుంచి 16.8 బిలియన్‌ డాలర్ల విలువైన ఎగుమతులు జరుగుతున్నాయి. 2030 నాటికి 33.7 బిలియన్‌ డాలర్ల ఎగుమతులే లక్ష్యంగా చర్యలు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments