Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్లాస్టిక్‌కు అమేజాన్ గుడ్ బై.. ఉద్యోగులకు బోనస్.. కరోనా వేళ ఎంత కష్టం..

Webdunia
మంగళవారం, 30 జూన్ 2020 (15:29 IST)
కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండడంతో కొన్నిరోజులు లాక్‌డౌన్ విధించారు. ఈ క్రమంలో ఆన్‌లైన్ సదుపాయాలన్నింటినీ రద్దు చేశారు. ఇప్పుడు మళ్లీ ఆన్‌లైన్ సేవలందిస్తున్నారు. అయితే.. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను ఇక వినియోగంచమని ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమేజాన్ స్పష్టం చేసింది.

పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్‌ను తొలగిస్తూ బయోడీగ్రడబుల్ పేపర్‌టేప్‌ను వినియోగిస్తున్నారు. దీంతో ఎటువంటి హాని కలగదని అమేజాన్ స్పష్టం చేసింది. ప్యాకింగ్‌కు వాడేది ఏదైనా వంద శాతం రీసైకిల్ చేయగలిగే మెటీరియల్‌నే వాడుతామని అమేజాన్ స్పష్టం చేసింది. 
 
మరోవైపు అమేజాన్ సంస్థ ఉద్యోగులకు ప్రోత్సాహాకాన్నిచ్చేలా బోనస్ ప్రకటించింది. కరోనా వేళ వినియోగదారులకు కావలసిన వస్తువులను చేరవేసిన ఉద్యోగుల కోసం 500 మిలియన్ల మొత్తాన్ని బోనస్‌గా ఇవ్వనున్నట్లు అమేజాన్ తెలిపింది. ఇందులో ఫ్రంట్ లైన్ వర్కర్లు, డెలివరీ పార్ట్‌నర్స్‌కు ఈ బోనస్ అందజేస్తున్నట్లు అమేజాన్ వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments