Webdunia - Bharat's app for daily news and videos

Install App

2015-16లో పెరగనున్న ఆహార ధాన్యాల ఉత్పత్తి: రాధామోహన్ సింగ్

Webdunia
ఆదివారం, 14 ఫిబ్రవరి 2016 (17:42 IST)
2015-16 సంవత్సరంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 253.16 మిలియన్‌ టన్నులకు పెరగనున్నట్లు తెలిసింది. కరువున్నప్పటికీ గోధుమ, పప్పు ధాన్యాలు దిగుబడిలో పెరుగుదల నమోదైంది. అయితే 2013-14 సంవత్సరంలో రికార్డు స్థాయిలో 265.04 మిలియన్‌ టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి కాగా, ఈసారి దిగుబడి 253.16 మిలియన్‌ టన్నులు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. 
 
గత రెండేళ్లలో పంటల దిగుబడిని పరిగణనలోకి తీసుకుంటే ఆహార ధాన్యాల ఉత్పత్తిలో గత ఏడాది (2014-15)లో 252.02 మిలియన్‌ టన్నుల దిగుబడి నమోదైంది. ఈ ఏడాది అంచనా దీనికన్నా స్వల్పంగా ఎక్కువ ఉంది. ఫిబ్రవరి-మార్చి మాసాలు గోధుమ పంటకు చాలా ముఖ్యం అయితే గతేడాది ఇదే సమయంలో తుపానుల వల్ల తీవ్ర నష్టం వాటిల్లిందని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్‌సింగ్‌ తెలిపారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments