Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కిసాన్ కాల్ సెంటర్లను ఏర్పాటు చేసిన కేంద్రం

Webdunia
మంగళవారం, 17 నవంబరు 2009 (11:57 IST)
వ్యవసాయ సంబంధిత సందేహాలను నివృత్తి చేసుకునేందుకు వీలుగా రైతుల కోసం కిసాన్ కాల్ సెంటర్లను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ఫోన్ సౌకర్యం ద్వారా రైతులు తమకు వచ్చే వివిధ రకాల సందేహాలను వ్యవసాయ నిపుణులతో చర్చించి నివృత్తి చేసుకోవచ్చు.

పంటల సాగుబడి, విత్తన సమస్యలు, ఎరువులు, పురుగు మందుల వాడకం, ధాన్యం నిల్వ తదితర అంశాలపై రైతులు ప్రశ్నలు సంధించవచ్చు. ఇందుకోసం 1800 180 1551 అనే టోల్ ఫ్రీ నంబరుతో కూడిన టెలిఫోన్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది.

ఈ ఫోన్‌కు రైతులు ఫోన్ చేస్తే తమ సమస్యకు సంబంధం ఉన్న నిపుణులు సమాధానం ఇస్తారు. కిసాన్ కాల్ సెంటర్ పేరుతో కేంద్ర వ్యవసాయ శాఖ దేశ వ్యాప్తంగా 25 ప్రాంతాల్లో ఏర్పాటు చేసింది. పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ ప్రదేశ్‌ రాష్ట్రాల్లో కిసాన్ కాల్ సెంటర్లను కార్‌టెల్ ఇన్ఫోటెక్ లిమిటెడ్ అనే సంస్థ ఏర్పాటు చేసింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

Show comments