Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరిగి రెండెంకెలకు చేరిన ఆహార ద్రవ్యోల్బణం

Webdunia
గురువారం, 1 సెప్టెంబరు 2011 (12:54 IST)
బంగాళదుంపలు, ఉల్లి, పండ్ల ధరలు పెరగడంతో గురువారం విడుదల అయిన అధికారిక గణాంకాల ప్రకారం భారత వార్షిక ఆహార ద్రవ్యోల్బణం ఆగస్ట్ 20తో ముగిసిన వారానికి క్రితం వారంలో నమోదైన 9.80 శాతం నుంచి 10.05 శాతానికి ఎగసింది.

టోకు ధరల సూచీలో 20.12 శాతం వాటా ఉన్న ప్రాధమిక వస్తువుల సూచీ గత వారంలో నమోదైన 198.5 నుంచి 1.2 శాతం పెరిగి 200.9కి హెచ్చించింది. కాగా ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్, నాఫ్తాల్‌ల ధరలు తగ్గిన కారణంగా ఇంధన, విద్యుత్ సూచీ 0.4 శాతం క్షీణించి 167.2 నుంచి 166.8కి చేరడం విశేషం.

భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ద్రవ్యపరపతి విధానాన్ని కఠినతరం చేస్తున్నప్పటికీ ద్రవ్యోల్బణం పెరుగుతూనే ఉంది. 2010 మార్చి నుంచి ఆర్‌బీఐ ఇప్పటికీ 11సార్లు కీలక పాలసీ రేట్లను పెంచింది. గత నెలలో తన విధాన సమీక్షలో భాగంగా ఆర్‌బీఐ వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్ల మేర పెంచిన సంగతి తెలిసిందే.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మైసూర్ సబ్బుకు ప్రచారకర్తగా తమన్నా అవసరమా? కర్నాటకలో సెగ!!

Tamannah: మైసూర్ శాండల్ సోప్ అంబాసిడర్‌గా తమన్నా.. కన్నడ హీరోయిన్లు లేరా?

Mega Heros: మెగా హీరోలకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను : విజయ్ కనకమేడల

Yash; రామాయణంలో రామ్‌గా రణబీర్ కపూర్, రావణ్‌గా యష్ షూటింగ్ కొనసాగుతోంది

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటికి పిలిస్తేనే వచ్చాను.. పార్టీలో కలిశాను.. ఇషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

Show comments