Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 10శాతం డీఏ పెంపు!

Webdunia
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఓ శుభవార్త. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏను 10శాతం పెంచనున్నట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. ఇకపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అదనంగా 10శాతం కరువు భత్యం పొందవచ్చు. తాజాగా పెంచిన ఈ కరువు భత్యం (డియర్‌నెస్ అలవెన్స్) జులై 1 నుండి అమలులోకి రానున్నట్లు తెలిపింది.

పారిశ్రామిక కార్మికులకు చెందిన వినియోగదారుల ధరల సూచీ ఆధారంగా ప్రతి ఏటా జనవరి, జూలై నెలల్లో కరువు భత్యాన్ని సమీక్షిస్తారు. తాజాగా పెరిగిన ఈ 10శాతం డీఏతో కలుపుకుని ఇది మొత్తం 167.9 పాయింట్లకు చేరుకుంది. ఈ సూచీ ఆధారంగా వేతనాలు పొందే ఉద్యోగులు జూలై నుంచి బేసిక్ శాలరీలో 45 శాతం కరువు భత్యంగా పొందుతారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

Show comments