Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 10శాతం డీఏ పెంపు!

Webdunia
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఓ శుభవార్త. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏను 10శాతం పెంచనున్నట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. ఇకపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అదనంగా 10శాతం కరువు భత్యం పొందవచ్చు. తాజాగా పెంచిన ఈ కరువు భత్యం (డియర్‌నెస్ అలవెన్స్) జులై 1 నుండి అమలులోకి రానున్నట్లు తెలిపింది.

పారిశ్రామిక కార్మికులకు చెందిన వినియోగదారుల ధరల సూచీ ఆధారంగా ప్రతి ఏటా జనవరి, జూలై నెలల్లో కరువు భత్యాన్ని సమీక్షిస్తారు. తాజాగా పెరిగిన ఈ 10శాతం డీఏతో కలుపుకుని ఇది మొత్తం 167.9 పాయింట్లకు చేరుకుంది. ఈ సూచీ ఆధారంగా వేతనాలు పొందే ఉద్యోగులు జూలై నుంచి బేసిక్ శాలరీలో 45 శాతం కరువు భత్యంగా పొందుతారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bellamkonda Sai Sreenivas- బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌పై కేసు నమోదు

Kamal: కమల్ హాసన్ థగ్ లైఫ్ ట్రైలర్ చెన్నై, హైదరాబాద్‌లో ఆడియో, విశాఖపట్నంలో ప్రీ-రిలీజ్

Samantha: రాజ్ నిడిమోరు-సమంతల ప్రేమోయణం.. శ్యామిలీ భావోద్వేగ పోస్టు

Ram: ఆంధ్ర కింగ్ తాలూకా- టైటిల్ గ్లింప్స్ లో రామ్ పోతినేని అదుర్స్

మే 16న థియేటర్లలో హైబ్రిడ్ 3డి చిత్రం 'లవ్లీ' రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

Show comments