Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆహార పదార్థాలపై రాయితీలు: కేంద్రం యోచన

Webdunia
ఆహార ద్రవ్యోల్బణం రోజు రోజుకు పెరిగిపోతున్న కారణంగా ఆహార పదార్థాలపై రాయితీలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఆహార ద్రవ్యోల్బణ పెరుగుదలకు బ్రేక్ వేసే దిశగా ఆహార పదార్ధాలైన పండ్లు, ఇతర వ్యవసాయోత్పత్తుల నిల్వలకు పెద్ద పీట వేయాలని కేంద్రం భావిస్తోంది.

ఇందులో భాగంగా ఆహార పదార్థాలు, వ్యవసాయోత్పత్తులను నిల్వచేసే కోల్డ్ స్టోరేజి, సరఫరా చేసే కంపెనీలకు బడ్జెట్‌లో భారీ ఎత్తున రాయితీలు ఇవ్వాలని కేంద్రం యోచిస్తోంది. దీనిపై ఆర్థిక శాఖకు సమర్పించే ప్రతిపాదనలపై కసరత్తు చేస్తున్నారు.

అలాగే ఆహార పదార్థాల నిల్వ, సరఫరా, కోల్డ్ స్టోరేజిలు ఏర్పాటు చేసే రంగాలలో పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది. ఆహార పదార్థాలు వృథా కాకుండా, సమర్ధవంతంగా పంపిణీ చేసే రంగాలకు మంచి ప్రోత్సాహకాలు ఉంటాయి’ అని ప్రధాన మంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

Show comments