Webdunia - Bharat's app for daily news and videos

Install App

బడ్జెట్టుతో మార్కులు కొట్టేసి యూపీని పట్టేస్తారేమో... మోదీజీ ఇప్పుడే వద్దు... అఖిలేష్

వార్షిక బడ్జెట్ 2017-18 ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోతోంది మోదీ సర్కారు. దీనిపై యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బడ్జెట్ ద్వారా ఐదు రాష్ట్రాల ఓటర్లను ప్రలోభపెడుతారేమోనన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల ఎన్నికలు

Webdunia
ఆదివారం, 29 జనవరి 2017 (21:11 IST)
వార్షిక బడ్జెట్ 2017-18 ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోతోంది మోదీ సర్కారు. దీనిపై యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బడ్జెట్ ద్వారా ఐదు రాష్ట్రాల ఓటర్లను ప్రలోభపెడుతారేమోనన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల ఎన్నికలు ముగిసిన తర్వాత బడ్జెట్టును ప్రవేశపెట్టాలంటూ ఆయన ప్రధానికి లేఖ ద్వారా తెలియజేసారు. 
 
కేంద్రం ఫిబ్రవరి 1న బడ్జెట్టును ప్రవేశపెట్టిన తర్వాత ఫిబ్రవరి 4న పంజాబ్, గోవా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమవుతాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఫిబ్రవరి 11న మొదలవుతాయి. ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల్లోనూ అదే తేదీలో జరుగుతాయి. మార్చి 11న ఫలితాలు వెల్లడిస్తారు. ఈ నేపధ్యంలో బడ్జెట్టు ద్వారా ఓటర్లను ప్రలోభపెడతారనే అనుమానాలను అఖిలేష్ వ్యక్తం చేసారు. దీనిపై సుప్రీంకోర్టులో పిటీషన్ వేయగా, ఇందులో తను జోక్యం చేసుకోబోమని సుప్రీం తేల్చి చెప్పింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జాకీ చాన్ కరాటే కిడ్: లెజెండ్స్ పాత్రలకు అజయ్ దేవగన్, యుగ్ దేవగన్ డబ్బింగ్

పిల్లి, పాప పోస్టర్ తో నవీన్ చంద్ర చిత్రం హనీ షూటింగ్ ప్రారంభం

చిరంజీవి విశ్వంభర రామ రామ సాంగ్ 25+ మిలియన్ వ్యూస్ తో ట్రెండింగ్

సిద్ధార్థ్, శరత్‌కుమార్, దేవయాని చిత్రం 3 BHK విడుదలకు సిద్ధం

పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో త్రిబాణధారి బార్భరిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments