Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్వేలో రూ.1.25 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఎల్ఐసీ రెడీ!

Webdunia
గురువారం, 25 ఫిబ్రవరి 2016 (12:25 IST)
రైల్వేలో రూ.1.25 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఎల్ఐసీ ముందుకు వచ్చిందని కేంద్ర రైల్వే శాఖా మంత్రి సురేశ్ ప్రభు పేర్కొన్నారు. రైల్వే బడ్జెట్ 2016-17ను ప్రవేశపెడుతున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపౌరుడు గర్వపడేలా రైల్వే ప్రయాణాన్ని తీర్చిదిద్దాలన్నదే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ఇది ప్రజా రైల్వే బడ్జెట్‌గా సురేశ్ ప్రభు అభివర్ణించారు. రక్షణ  లేని లెవల్ క్రాసింగ్‌లను తొలగించే దిశగా ప్రయత్నిస్తున్నామని సురేశ్ ప్రభు వెల్లడించారు. 
 
ఇకపోతే.. పీపీపీ విధానంలో కొత్త ప్రాజెక్టులు చేపట్టామని, సమయపాలన వసతులకు ప్రాధాన్యమిచ్చినట్లు మంత్రి ప్రకటించారు. ఈ ఏడాది రెవెన్యూ లోటును తగ్గించగలిగామని చెప్పుకొచ్చారు. సామాన్యుల ఆకాంక్షకు ప్రతిబింబంగా రైల్వే బడ్జెట్ ఉంటుందన్నారు. మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. అలాగే  సగటున 50. కి.మీ ఉన్న వేగాన్ని 80 కి.మీగా పెంచామని మంత్రి ప్రకటించారు. వచ్చే ఏడాది పది శాతం ఆదాయం పెరుగుతుందని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. 

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

Show comments