Webdunia - Bharat's app for daily news and videos

Install App

మగువ ముఖం మృదువుగా ఉండాలంటే... చిట్కాలు

Webdunia
శుక్రవారం, 24 అక్టోబరు 2014 (17:19 IST)
మగువ అందాన్ని మొదట ప్రదర్శించేది ముఖమే. ముఖం మృదుత్వం కోల్పోకుండా ఉండాలంటే నాలుగు టీ స్పూన్ల తేనెలో రెండు టీ స్పూన్ల పచ్చి పాలు బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి, చేతి వేళ్లతో నెమ్మదిగా మూడు నిమిషాల పాటు మసాజ్ చేయాలి.

ఆ తర్వాత పది నిమిషాల పాటు ఈ మాస్క్‌ని ఆరనిచ్చి, గోరువెచ్చని నీటితో కడగాలి. ఈ విధంగా రెండు సార్లు చేస్తే ముఖం పొడిబారకుండా, మృదువుగా మిళ మిళ మెరిసిపోతుంటుంది.
 
ఒక పాత్రలో టీ స్పూన్ పాలపొడి, టీస్పూన్ తేనె, టీ స్పూన్ నిమ్మరసం, అరటి స్పూన్ బాదం నూనె వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి, చర్మానికి పట్టించి ఇరవై నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఈ ప్యాక్ ముఖాన్ని, చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments