Webdunia - Bharat's app for daily news and videos

Install App

చలికాలంలో పాదాలు జాగ్రత్త సుమా!

Webdunia
శనివారం, 22 నవంబరు 2014 (19:10 IST)
చలికాలంలో పాదాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కాలంలో కాలి మడమలపై పగుళ్లు వచ్చి సమస్య మరింత పెరుగుతుంది. అదే డయాబెటిస్ ఉన్నవారికైతే ఈ సమస్య వచ్చినప్పుడు అదే తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి వింటర్లో పాదాలను జాగ్రత్తగా ఉంచుకోవాలంటే.. 
 
పాదాలను శుభ్రం ఉంచుకోవాలి. పాదాలు, వేళ్ల మధ్య ఎప్పుడు పొడిగా ఉంచుకునేలా చూసుకోవాలి. పాదాలను చల్లటి నీళ్లతో కాకుండా గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. రోజూ పాదాలకు వింటర్ క్రీమ్ వాడాలి. నెయిల్స్‌ను కట్ చేసుకోవాలి. సరైన స్లిప్పర్స్ వాడాలి. పాదాలపై వేడి నీటిని కుమ్మరించుకోకుండా.. ఉతికిన సాక్స్ వాడాలని బ్యూటీ నిపుణులు అంటున్నారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments