గోధుమపిండితో ఫేస్‌ప్యాక్ ఎలా వేయాలో చూద్దాం...

గోధుమపిండిలో ఆరోగ్య విషయాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి గోధుమపిండితో ఫేస్‌ప్యాక్ కూడా వేసుకోవచ్చట. మరి ఎలా వేయాలో తెలుసుకుందాం. 2 స్పూన్స్ గోధుమపిండిలో కొద్దిగా నిమ్మరసం, పెరుగును కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని

Webdunia
మంగళవారం, 31 జులై 2018 (12:20 IST)
గోధుమపిండిలో ఆరోగ్య విషయాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి గోధుమపిండితో ఫేస్‌ప్యాక్ కూడా వేసుకోవచ్చట. మరి ఎలా వేయాలో తెలుసుకుందాం. 2 స్పూన్స్ గోధుమపిండిలో కొద్దిగా నిమ్మరసం, పెరుగును కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తరువాత కడిగేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే మీ ముఖం కాంతివంతంగా మారుతుంది.
 
3 స్పూన్స్ గోధుమపిండిలో 2 స్పూన్స్ రోజువాటర్‌ను వేసుకుని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని అరగంట తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును. పావుకప్పు గోధుమలను రాత్రివేళ నీళ్లలో నానబెట్టుకోవాలి. ఉదయాన్నే వాటిని మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి.
 
ఈ మిశ్రమాన్ని వడకట్టి దాని ద్వారా వచ్చే పాలను తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా నిమ్మరసం, తేనెను కలుపుకుని ముఖానికి మర్దన చేసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖం మృదువుగా, అందంగా మారుతుంది. చర్మంపై గల నల్లటి వలయాలు కూడా తొలగిపోతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కేసీఆర్‌ను విమర్శించేందుకు ఆయన కుమార్తె కవిత ఉన్నారు : మంత్రి కోమటిరెడ్డి

మహిళలపై వ్యక్తిత్వ దాడికి పాల్పడటం సరికాదు : సీపీ సజ్జనార్

ప్రయత్నాలు విఫలమైనా ప్రార్థనలు ఎన్నిటికీ విఫలం కావు : డీకే శివకుమార్

శాంతి, సామరస్యం ఉన్నచోట రోజూ పండుగే : పవన్ కళ్యాణ్

ఎన్డీయేతో జట్టు కట్టే ప్రసక్తే లేదు : విజయ్ పార్టీ నేత స్పష్టీకరణ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జూమ్ కాల్‌లో బోరున విలపించిన యాంకర్ అనసూయ

బాక్సాఫీస్ వద్ద 'మన శంకరవరప్రసాద్ గారు' దూకుడు

ఒక వర్గానికి చెందిన అభిమానులు పరాశక్తిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : దర్శకురాలు సుధా కొంగరా

Anasuya: పోలీసులను ఆశ్రయించిన అనసూయ.. 42 మందిపై ఫిర్యాదు.. ఎందుకో తెలుసా?

మన శంకర వర ప్రసాద్ గారులో రాసిన ప్రతి సీన్‌కి ఇన్స్పిరేషన్ చిరంజీవి గారే : అనిల్ రావిపూడి

తర్వాతి కథనం
Show comments