Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేశాలు రాలిపోతున్నాయా? అయితే నీళ్లు తాగండి.. షాంపూ, కండిషనర్ పనిచేయాలంటే?

చర్మంలో తేమ ఉన్నంతవరకే ముఖం మెరుస్తూ ఉంటుంది. తేమ లేకపోతే మాత్రం ముఖంలో తేజస్సు ఏమాత్రం ఉండదు. అలాంటి తేమ శరీరంలో ఉండాలంటే.. తగినన్ని నీళ్లు తాగాల్సిందే. అలాగే జుట్టు కూడా పొడిబారకుండా ఉండాలంటే ఒంట్లో

Webdunia
బుధవారం, 10 ఆగస్టు 2016 (10:27 IST)
చర్మంలో తేమ ఉన్నంతవరకే ముఖం మెరుస్తూ ఉంటుంది. తేమ లేకపోతే మాత్రం ముఖంలో తేజస్సు ఏమాత్రం ఉండదు. అలాంటి తేమ శరీరంలో ఉండాలంటే.. తగినన్ని నీళ్లు తాగాల్సిందే. అలాగే జుట్టు కూడా పొడిబారకుండా ఉండాలంటే ఒంట్లో నీటి శాతం తగ్గిపోకుండా చూసుకోవాలి. నీళ్లు తగిన మోతాదులో తీసుకునే వారికి జుట్టు రాలిపోయే సమస్య ఉండదు.
 
ఏదైనా షాంపూ, లేదా కండిషనర్ జుట్టుపై సరిగ్గా పనిచేయాలంటే జుట్టులో తేమ శాతం సరిగ్గా ఉండాలి. శరీరంలో ఉన్న వ్యర్థాలను ఎప్పటికప్పుడు చర్మం ద్వారా బయటికి పంపించే పని కూడా నీరు చేస్తుంది. ఇలా చేయడం ద్వారా మొటిమలు, మచ్చలు రావు. అలసట వల్ల కళ్ళ చుట్టూ వచ్చే నలుపూ, మచ్చల వంటివి కూడా చన్నీళ్లతో ముఖం కడుక్కోవడం, స్నానం చేయడం వల్ల చాలావరకు మొటిమలు తగ్గిపోతాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

India: పాకిస్తాన్ నుండి ప్రత్యక్ష-పరోక్ష దిగుమతులను నిషేధించిన భారత్

Sharmila: రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల భారంతో ఉంది-వైఎస్ షర్మిల

థూ.. ఏజెంట్ దూషించి ఇజ్జత్ తీశాడు .. ట్రాక్టర్‌కు నిప్పు పెట్టిన రైతు (Video)

Jagan: రోమ్ తగలబడుతుంటే ఏపీ సర్కారు నీరో చక్రవర్తిలాగా ప్రవర్తిస్తోంది-జగన్ ఎద్దేవా

Alekhya Reddy: కల్వకుంట్ల కవితతో అలేఖ్య రెడ్డి స్నేహం.. భావోద్వేగ పోస్టు వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

తర్వాతి కథనం
Show comments