Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎండాకాలంలో నీళ్లెక్కువ తాగండి.. చర్మాన్ని కాపాడుకోండి..

చర్మం మృదువుగా తయారవ్వాలంటే.. కమలాపండు, నారింజ, నిమ్మచెక్కల్ని పారేయకుండా ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఈ పొడిని డబ్బాలోకి తీసుకుని.. రెండు రోజులకు ఓసారి సెనగపిండిలో కలిపి మోచేతులు, మెడకు పూతలా వేసుకుని

Webdunia
సోమవారం, 22 మే 2017 (14:45 IST)
చర్మం మృదువుగా తయారవ్వాలంటే.. కమలాపండు, నారింజ, నిమ్మచెక్కల్ని పారేయకుండా ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఈ పొడిని డబ్బాలోకి తీసుకుని.. రెండు రోజులకు ఓసారి సెనగపిండిలో కలిపి మోచేతులు, మెడకు పూతలా వేసుకుని కడిగేస్తే.. చర్మం కోమలంగా, మృదువుగా మారుతుంది. ఎండాకాలంలో తగినంత నీరు ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.
 
చర్మంలో తగినంత తేమ కోసం గంటకు ఓసారి గ్లాసుడు నీళ్లు తాగాలి. ఎక్కువగా నీరు తాగడం ద్వారా చర్మం తాజాగా కనిపిస్తుంది. ముఖంపై మొటిమలున్నవారికి చర్మం పొడిబారడం వల్ల మరింత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. కనుక చర్మం పొడిబారకుండా చూసుకోవాలి. - స్నానానికి సరైన సబ్బును ఉపయోగించడం మంచిది. 
 
ముఖ్యంగా కొన్ని రకాల సబ్బులు చర్మాన్ని మరింత పొడిబారేలా చేస్తాయి. గోరువెచ్చని నీటితో స్నానం చేయడం మంచిది. కానీ అధిక వేడిగల నీటితో కానీ లేదంటే మరీ చన్నీళ్లతో గానీ స్నానం చేయకూడదు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Chandrababu: భారత్-పాక్ కాల్పుల విరమణ.. ఏపీ సీఎం చంద్రబాబు హర్షం

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

తర్వాతి కథనం
Show comments