Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎండాకాలంలో నీళ్లెక్కువ తాగండి.. చర్మాన్ని కాపాడుకోండి..

చర్మం మృదువుగా తయారవ్వాలంటే.. కమలాపండు, నారింజ, నిమ్మచెక్కల్ని పారేయకుండా ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఈ పొడిని డబ్బాలోకి తీసుకుని.. రెండు రోజులకు ఓసారి సెనగపిండిలో కలిపి మోచేతులు, మెడకు పూతలా వేసుకుని

Webdunia
సోమవారం, 22 మే 2017 (14:45 IST)
చర్మం మృదువుగా తయారవ్వాలంటే.. కమలాపండు, నారింజ, నిమ్మచెక్కల్ని పారేయకుండా ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఈ పొడిని డబ్బాలోకి తీసుకుని.. రెండు రోజులకు ఓసారి సెనగపిండిలో కలిపి మోచేతులు, మెడకు పూతలా వేసుకుని కడిగేస్తే.. చర్మం కోమలంగా, మృదువుగా మారుతుంది. ఎండాకాలంలో తగినంత నీరు ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.
 
చర్మంలో తగినంత తేమ కోసం గంటకు ఓసారి గ్లాసుడు నీళ్లు తాగాలి. ఎక్కువగా నీరు తాగడం ద్వారా చర్మం తాజాగా కనిపిస్తుంది. ముఖంపై మొటిమలున్నవారికి చర్మం పొడిబారడం వల్ల మరింత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. కనుక చర్మం పొడిబారకుండా చూసుకోవాలి. - స్నానానికి సరైన సబ్బును ఉపయోగించడం మంచిది. 
 
ముఖ్యంగా కొన్ని రకాల సబ్బులు చర్మాన్ని మరింత పొడిబారేలా చేస్తాయి. గోరువెచ్చని నీటితో స్నానం చేయడం మంచిది. కానీ అధిక వేడిగల నీటితో కానీ లేదంటే మరీ చన్నీళ్లతో గానీ స్నానం చేయకూడదు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments