Webdunia - Bharat's app for daily news and videos

Install App

చర్మంపై ఉన్న దుమ్ము తొలగిపోవాలంటే.. పంచదారతో?

చర్మంపై పేరుకుపోయిన దుమ్ముధూళి తొలగిపోవాలంటే.. చక్కెరను తీసుకుని ముఖంపై మెల్లగా మర్దన చేయాలి. మునివేళ్లతో నెమ్మదిగా రుద్దుకుని పది నిమిషాల అనంతరం చల్లటి నీటితో కడుక్కోవాలి. గోరు వెచ్చని నీటిలో రెండు చ

Webdunia
శనివారం, 12 ఆగస్టు 2017 (11:00 IST)
చర్మంపై పేరుకుపోయిన దుమ్ముధూళి తొలగిపోవాలంటే.. చక్కెరను తీసుకుని ముఖంపై మెల్లగా మర్దన చేయాలి. మునివేళ్లతో నెమ్మదిగా రుద్దుకుని పది నిమిషాల అనంతరం చల్లటి నీటితో కడుక్కోవాలి. గోరు వెచ్చని నీటిలో రెండు చెంచాల చక్కెరను కలుపుకోవాలి. ముఖానికి.. మెడకు పెట్టుకుని 20 నిమిషాల తర్వాత కడిగితే సరిపోతుంది.
 
అలాగే ఒక చెంచా పంచదారలో ఒక చెంచా బెల్లం కలిపి.. పేస్టులా చేసుకుని.. ముఖానికి పట్టించాలి 20 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా  వారానికి మూడు సార్లు చేస్తే మంచి ఫలితం కనబడుతుంది. చక్కెర పొడితో మాస్క్ వేసుకుని 15-20 నిమిషాలకు తర్వాత చల్లని నీటితో కడుక్కుంటే మంచి ఫలితం ఉంటుంది.
 
ముఖంపై మచ్చలు వుంటే తేజస్సు కోసం కప్పు చక్కెరలో పావుకప్పు ఆలివ్ నూనె కలిపి దానిలోఒక గ్రీన్ టీ బ్యాగు పొడిని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక రోజంతా పక్కనపెట్టి మర్నాటి నుంచి దీన్ని ముఖానికి రాసుకుని శుభ్రపరుచుకుంటే ముఖంపై ఉండే మృతకణాలన్నీ తొలగిపోతాయి. చర్మం మెరిసిపోతుంది. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

ప్రేమబంధానికి బీమా సౌకర్యం.. 'జికీలవ్' పేరుతో ఇన్సూరెన్స్ పాలసీ!!

మెహుల్ చోక్సీ అప్పగింతకు న్యాయపరమైన చిక్కులు!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

తర్వాతి కథనం
Show comments