Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాల పౌడర్‌తో చర్మం మెరిసిపోతుంది.. ప్యాక్ ఎలా వేసుకోవాలో తెలుసా?

చర్మం శుభ్రపడి కాంతివంతంగా కనిపించాలంటే.. అరచెక్క నిమ్మరసం పిండి, దానికి కాస్త పాలపొడి, చెంచా చొప్పున తేనె, పంచదార కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని మృదువుగా రుద్దుకుంటే చర్మంపై ఉండి మురికి

Webdunia
సోమవారం, 22 ఆగస్టు 2016 (12:36 IST)
పార్టీకి వెళ్ళాలా? చిటికెలో చర్మాన్ని నిగారింపుగా మార్చే సౌందర్య చిట్కాలు ఇవిగోండి. 
 
* చర్మం శుభ్రపడి కాంతివంతంగా కనిపించాలంటే.. అరచెక్క నిమ్మరసం పిండి, దానికి కాస్త పాలపొడి, చెంచా చొప్పున తేనె, పంచదార కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని మృదువుగా రుద్దుకుంటే చర్మంపై ఉండి మురికి, మృతకణాలు తొలగిపోయి చర్మం మృదువుగా తయారవుతుంది. 
 
* కంటి కిందటి నల్లటి చారలు ఏర్పడి, చర్మం సాగినట్లు అనిపిస్తే కోడిగుడ్డలోని తెల్లసొన రాసి పదినిమిషాల తరవాత గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకుంటే సరి. చర్మం బిగుతుగా మారి కళ్లు కాంతిమంతంగా కనిపిస్తాయి. నల్లటి వలయాలు ఉన్నప్పుడు బంగాళాదుంపను గుజ్జుగా చేసి దానికి కాసిని పాలు కలిపి కంటి కింద పూతలా వేయాలి. ఇలా కనీసం రోజు విడిచి రోజు చేస్తుంటే అవీ క్రమంగా తగ్గుముఖం పడతాయి.
 
* అలాగే విటమిన్ ఇ పుష్కలంగా గల బాదం నూనెలో, రెండు చుక్కల తేనె కలిపి ముఖానికి పట్టించాలి. పావుగంట పాటు ఆరనిచ్చి గోరువెచ్చని నీళ్లతో ముఖాన్ని కడిగేసుకోవాలి. ఇలా చేస్తే చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments