Webdunia - Bharat's app for daily news and videos

Install App

మృదువైన కేశాల కోసం ఏం చేయాలి?

Webdunia
శనివారం, 17 జనవరి 2015 (16:37 IST)
షాంపు పెట్టి స్నానం చేసిన తర్వాత కండీషనర్ అప్లై చేయాలి. కండీషనర్ కు ప్రత్యామ్నాయంగా రైస్ వాటర్‌ను తలారా పోసుకోవాలి.ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితాలను ఇస్తుంది. హెయిర్ ఫాల్‌ను తగ్గించాలంటే.. బియ్యం కడిగిన నీళ్ళల్లో జుట్టును తడపాలి. 15 నిముషాల తర్వాత మంచి నీటితో స్నానం చేయాలి.
 
బియ్యం కడిగిన నీటి ద్వారా హెయిర్ స్ట్రక్చర్ చాలా అందంగా మారుతుంది. చిక్కుబడకుండా, స్కాంటీ,  పల్చబడటాన్ని కూడా తగ్గిస్తుంది. రైస్ వాటర్‌తో శుభ్రం చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. చుండ్రు సమస్యను నివారించడానికి రైస్ వాటర్ తో తలస్నానం చేయడం వల్ల చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందని బ్యూటీషన్లు అంటున్నారు. 
 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments