Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖం నల్లబడిందా..? చింతపండు రసంతో ఇలా చేస్తే?

Webdunia
బుధవారం, 22 ఫిబ్రవరి 2023 (11:32 IST)
Beauty
ముఖం రంగు పాలిపోవడాన్ని సరిచేయడానికి అనేక బ్లీచింగ్ పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. అయితే రసాయన పద్ధతులు చర్మానికి హానికరం అని గుర్తుంచుకోవాలి. అలాంటప్పుడు ముఖం వర్చస్సును సంతరించుకోవాలంటే.. నేచురల్ బ్లీచింగ్ పద్దతులను పాటించాలి. అవేంటో చూద్దాం.. 
 
ముందుగా చింతపండును వేడి నీళ్లలో నానబెట్టి రసాన్ని బాగా పిండాలి. అందులో నిమ్మరసం, పసుపు పొడి, బియ్యప్పిండి, తేనె మిక్స్ చేసి కాసేపు నాననివ్వాలి.
 
ఆ తర్వాత ముఖాన్ని బాగా కడుక్కొని చింతపండు మిశ్రమాన్ని తీసుకుని ముఖానికి పట్టించాలి. కొన్ని నిమిషాల తర్వాత, ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలాగే కొన్ని వారాల పాటు చేస్తే ముఖంపై ఉన్న నలుపు పోయి అసలైన రంగును సంతరించుకుంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

HIV: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం.. హెచ్ఐవీ ఇన్ఫెక్షన్లు పెరిగిపోతాయ్!

14 ఏళ్ల క్రితం తప్పిపోయిన కొడుకుని తిరిగి కలుసుకున్న తల్లిదండ్రులు

పడక గదిలోకి వచ్చిన ఆవు - ఎద్దు : కప్‌బోర్డులో దాక్కున్న మహిళ (Video)

2047 నాటికి దేశాభివృద్ధి ఖాయం.. అందులో 33శాతం మనమే వుంటాం: చంద్రబాబు

ఎందుకండీ ప్రాణాల మీదికి తెచ్చుకుంటారు, ప్రాణం పోతే వస్తుందా? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

నరేష్ అగస్త్య కొత్త చిత్రం మేఘాలు చెప్పిన ప్రేమ కథ

స్క్రిప్ట్, దర్శకుడి ని బట్టి సినిమాలు అంగీకరిస్తున్నా : కామాక్షి భాస్కర్ల

హీరోయిన్ రష్మిక మందన్నా ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

విక్రమ్ కొత్త చిత్రం విడుదలకు ఉన్న చిక్కులేంటి?

తర్వాతి కథనం
Show comments