Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్షాకాలంలో చర్మం మెరిసిపోవాలంటే..?

వర్షాకాలంలో చర్మం మెరిసిపోవాలంటే..? ఈ చిట్కాలు పాటించండి. ఉసిరిపొడి, పెరుగు, తేనె సమపాళ్లు బౌల్‌లోకి తీసుకుని కలిపి పేస్టులా చేసి ముఖానికి పట్టించి ఆరాక కడిగేయాలి. ఈ ప్యాక్‌ను వారానికి మూడుసార్లు వేయడ

Webdunia
శనివారం, 14 జులై 2018 (10:48 IST)
వర్షాకాలంలో చర్మం మెరిసిపోవాలంటే..? ఈ చిట్కాలు పాటించండి. ఉసిరిపొడి, పెరుగు, తేనె సమపాళ్లు బౌల్‌లోకి తీసుకుని కలిపి పేస్టులా చేసి ముఖానికి పట్టించి ఆరాక కడిగేయాలి. ఈ ప్యాక్‌ను వారానికి మూడుసార్లు వేయడంవల్ల పెరుగుకీ ఉసిరికీ ఉన్న బ్లీచ్‌ గుణాల కారణంగా ముఖంమీద ఉన్న మొటిమల మచ్చలూ ట్యాన్‌ అన్నీ పోతాయి. 
 
అలాగే టేబుల్‌స్పూను బియ్యప్పిండిలో టీస్పూను గంధంపొడి, అరటేబుల్‌స్పూను పాలపొడి, టేబుల్‌స్పూను సెనగపిండి, టేబుల్‌స్పూను రోజ్‌వాటర్‌ కలిపి పేస్టులా చేసి మొహానికీ చేతులకీ పట్టించి పావుగంట తర్వాత కడిగేస్తే.. చర్మంమీది మృతకణాలన్నీ తొలగిపోయి, ముఖమూ చేతులూ మెరుస్తుంటాయి. 
 
ఇంకా తులసీ, వేపాకుల పేస్టుకు టీస్పూను పసుపూ అరటీస్పూను నిమ్మరసం కలిపి పట్టించి ఆరాక కడిగేస్తే ముఖంపై మచ్చలు మాయమవుతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

ప్రేమబంధానికి బీమా సౌకర్యం.. 'జికీలవ్' పేరుతో ఇన్సూరెన్స్ పాలసీ!!

మెహుల్ చోక్సీ అప్పగింతకు న్యాయపరమైన చిక్కులు!

పెళ్లి కాలేదని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

శ్రీవారి అన్నదాన కేంద్రంలో మధ్యాహ్న భోజనానికి రూ.17 లక్షలు వితరణ!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anna konidala: డిక్లరేషన్ పై సంతకం పెట్టి స్వామి కి మొక్కులు చెల్లించుకున్న అన్నా కొణిదల

ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

Sathyaraj: ఆకట్టుకునేలా త్రిబాణధారి బార్బారిక్‌ లో తాత, మనవరాలి సాంగ్ : సత్యరాజ్

Rajamouli : ఆస్కార్‌ కేటగిరిలో స్టంట్ డిజైన్ వుండడం పట్ల రాజమౌళి హర్షం

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

తర్వాతి కథనం
Show comments