Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాల మీగడ, రోజ్‌వాటర్‌‌తో మసాజ్ చేస్తే..?

Webdunia
బుధవారం, 16 అక్టోబరు 2019 (09:44 IST)
అర నిమ్మ చెక్కపై చక్కెర చల్లి మోచేతులు, మెడ చుట్టూ, చేతులపై మెత్తగా రుద్దండి. దీంతో చర్మంపై నల్లటి మచ్చలు తొలగిపోయి, చర్మం మృదువుగా మారుతుంది. 
 
ముందుగా పచ్చి బంగాళాదుంపను ఒలిచి, దంచుకోండి. ఆ తర్వాత నల్లబారుతున్న చర్మంపై రుద్దండి. మీ చర్మం మృదువుగానూ, శుభ్రంగానూ ఉంటుంది. 
 
పాల మీగడ, రోజ్‌వాటర్ కలిపి చేతులతో చర్మంపై మసాజ్ చేయండి. ఇది చర్మకాంతిని ఇనుమడింపజేస్తుంది. 
 
పాలు, తేనెను కలిపి మెడభాగంలో, చేతులు, కాళ్లకు మాలిష్ చేయండి. దీంతో చర్మం మృదువుగా తయారవుతుంది.
 
బొప్పాయిపండు గుజ్జును మీరు ఫేస్‌ప్యాక్‌లా వాడుకోవచ్చు. అలాగే చర్మంపై రుద్దితే అందులోనున్న మురికి మటుమాయం అవుతుందని వైద్యులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజల్ వీడియోలు : సస్పెండ్ చేసిన జేడీఎస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..

బీజేపీ రాజ్యాంగ పుస్తకాన్ని విసిరివేయాలనుకుంటోంది.. రాహుల్ గాంధీ ఫైర్

విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..

కోకో చెట్లను తుడిచిపెట్టే వినాశకరమైన వైరస్

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments