Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖం నల్లగా మారిందా... నిమ్మరసం పట్టించండి...

Webdunia
శుక్రవారం, 2 జనవరి 2015 (15:29 IST)
కొన్ని సందర్భాల్లో అలసట కారణంగానో, లేక వాతావరణంలో ఏర్పడిన మార్పుల కారణంగానో ముఖం నల్లగా మారుతుంది. అటువంటి సమయంలో ముఖాన్ని సబ్బుతో ఎంత కడిగినా ఆ నల్లదనం పోదు.
 
ఆ నల్ల చాయ పోయి, ముఖం తెల్లగా మెరవాలంటే నిమ్మకాయను రెండు భాగాలుగా చేసుకుని, వాటిపై ఉప్పు లేదా పంచదారను అద్దుకోవాలి. దానిని ముఖం మీద సర్కులర్ మోషన్‌లో రుద్దాలి.  ఈ విధంగా 10 నిముషాల పాటు చేసి తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. 
 
అదే విధంగా ఒక టీ స్పూన్ నిమ్మరసం తీసుకుని అందులో కొద్దిమోతాదులో పెరుగును కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి మాస్క్‌లా వేసుని అర గంట తర్వాత కోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేసుకుంటే ముఖం రంగు మారి, మెరిసిపోతుంది. 
 
ఈ విధంగా ముఖానికి నిమ్మరసం పట్టించడం వలన ముఖంపై ఉన్న మృత కణాలు తొలగిపోతాయి. తద్వారా ముఖం మంచి రంగుతో మెరిసిపోతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Wife: తప్పతాగి వేధించేవాడు.. తాళలేక భార్య ఏం చేసిందంటే? సాఫ్ట్ డ్రింక్‌లో పురుగుల మందు?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నీటి పంపకాలు... సీఎంల భేటీ సక్సెస్..

హనీట్రాప్ కేసు.. యువతితో పాటు ఎనిమిది మంది నిందితుల అరెస్ట్

తిరుమల: లోయలో దూకేసిన భక్తుడు.. అతనికి ఏమైందంటే? (video)

తానూ ఓ మహిళే అన్న సంగతి మరిచిన వార్డెన్.. విద్యార్థినిల స్నానాల గదిలో సీక్రెట్ కెమెరా అమర్చింది...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

Show comments