Webdunia - Bharat's app for daily news and videos

Install App

మృదువైన చర్మానికి.. నిమ్మ మర్దన..!

Webdunia
శుక్రవారం, 30 జనవరి 2015 (17:52 IST)
వాతావరణంలో మార్పులు, వాయు కాలుష్యం వంటి పలు కారణాల వలన చర్మం మృదుత్వాన్ని కోల్పోతుంది. రోజు వాడి సువాసన భరితమైన సబ్బులు, షవర్ బాత్, వేడి నీటి స్నానం వలన కూడా మృదువైన చర్మంలో నూనె శాతం తగ్గి గరుకుగా తయారవుతుంది. 
 
అంటువంటి వారు ప్రతి రోజూ స్నానం చేయడానికి ముందు నిమ్మకాయను కోసి, ఆ దబ్బలతో శరీరాన్ని మృదువుగా మర్దన చేసుకోవాలి. ఆ తర్వాత పది నిమిషాలు ఆగిన వేడి తక్కువగా ఉన్న నీటితో స్నానం చేస్తే శరీరం మృదుత్వాన్ని మళ్లీ సంతరించుకుంటుంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments