Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొటిమలు పోవాలంటే.. ఇలా చేయాలి..?

Webdunia
మంగళవారం, 19 మార్చి 2019 (12:27 IST)
మహిళల సౌందర్యంలో మొదటి స్థానం ముఖానికే. వాతావరణంలో మార్పులు, కాలుష్యం కారణంగా శరీరంలో ఏర్పడే మార్పుల వలన ముఖంపై మొటిమలు ఏర్పడుతుంటాయి. అయితే రోజంతా ముఖం కడుక్కోవడం వలన మొటిమలు ఏ మాత్రం తగ్గవు. అంతేకాకుండా ఎక్కువసార్లు ముఖాన్ని కడుక్కోవడం ద్వారా చర్మాన్ని నునుపుగా ఉంచేందుకు తోడ్పడే ముఖ్యమైన ఆయిల్స్ పోయి ముఖం డ్రైగా మారుతుంది. అందుకే రోజులో రెండు, మూడు సార్లు ముఖం కడుక్కుంటే సరిపోతుంది.
 
కొందరు ముఖాన్ని స్కబ్బింగ్ చేయడం వలన ఆయిల్ తగ్గి మొటిమలు తగ్గుతాయని అంటుంటారు. అది కేవలం అపోహ మాత్రం. ఎందుకంటే ముఖాన్ని స్కబ్ చేయడం వలన చర్మం దెబ్బతిని, మొటిమలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. సాధారణంగానే వయసు పెరుగుతున్న కొద్దీ ఆహారపు అలవాట్లలో మార్పు కారణంగా శరీరంలో డిటాక్సిఫికేషన్ ప్రక్రియ జరగడం వలన మొటిమలు రావడం తగ్గుతుంది.
 
ముఖంపై మొటిమలు ఉన్నవారు చర్మానికి సరిపడే ప్రోడక్ట్‌ను ఎంచుకుని మేకప్ వేసుకోవాలి. అదేవిధంగా మొటిమలు ఎక్కువగా ఉన్నాయని అతిగా మేకప్ వేసుకుంటే పిగ్మెంటేషన్ వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. ముఖానికి వేసుకునే మేకప్ వస్తువులను బ్రాండెడ్ ఉత్పత్తులను ఎంపిక చేసుకుని వాడినప్పటికీ శరీరంలో ఏర్పడే కొన్ని రసాయన చర్యల వలన కూడా మొటిమలు వచ్చే అవకాశం ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మనం జగనన్న సైన్యం... చంద్రబాబుకు భయం పుట్టేలా చేద్దాం : కార్యకర్తలకు చెవిరెడ్డి పిలుపు

బద్ధలైన లకి లకి అగ్నిపర్వతం - వెనక్కి వచ్చిన ఎయిరిండియా విమానం

కుప్పం మహిళతో ఫోన్‌లో మాట్లాడిన చంద్రబాబు: ఇంకా రూ.5లక్షల ఆర్థిక సాయం

భార్యతో శృంగారానికి ఆన్‌లైన్ ఆఫర్ చేసిన భర్త...

కేటీఆర్‌కు ఏసీబీ అల్టిమేటం - నేటి సాయంత్రం వరకు డెడ్‌లైన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కవిన్, అపర్ణాదాస్ నటించిన పాపా మెప్పించిందా... రివ్యూ

Nayanatara: ముస్సోరీలో చిరంజీవి157 చిత్రం షూటింగ్ లో ఎంట్రీ ఇచ్చిన నయనతార

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

తర్వాతి కథనం
Show comments