Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెడిక్యూర్‍‌తో పాదాలు పదిలం..

Webdunia
శుక్రవారం, 18 ఆగస్టు 2023 (10:57 IST)
చాలా మంది యువతీ యువకులు, స్త్రీపురుషుల పాదాలు పగిలిపోయి ఉంటాయి. ఇలాంటి వారు తమ పాదాలను కోమలంగా ఉంచుకునేందుకు తమకు తోచిన విధంగా వివిధ రకాలైన ప్రయోగాలు చేస్తుంటారు. నిజానికి పాదాలు కోమలంగా ఉండాలంటే పెడిక్యూర్ చేసుకోవాలి. దీన్ని ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇదిగో ఇలా ఇంట్లోనే సన్నద్ధం కావాలి. 
 
* నీళ్లు అర బక్కెట్
* గ్లిజరిన్ - రెండు చెంచాలు
* నిమ్మకాయలు - రెండు
* షాంపూ ప్యాకెట్ - 1
* రాతి ఉప్పు - రెండు చెంచాలు. 
 
పెడిక్యూర్ ఇలా చేయాలి.. 
నీళ్లు గోరువెచ్చగా అయ్యే వరకూ వేడిచేయాలి. ఈ నీళ్లను బక్కెట్లో నింపి, పైన చెప్పినవన్నీ కలపాలి. ఉప్పు, షాంపూ కరిగేవరకూ నీళ్లను కలియబెట్టాలి. ఈ నీళ్లలో కాలి గిలకలు మునిగేలా పది నుంచి 15 నిమిషాల పాటు ఉంచాలి. తర్వాత పాదాలకు సబ్బు రుద్ది పనికిరాని టూత్ బ్రష్‌తో పాదాలు, మడమలు, వేళ్లు, గోళ్లు రుద్దుకోవాలి. తర్వాత ప్యుమిస్ స్టోన్‌తో రుద్ది మృత చర్మాన్ని తొలగించాలి. తర్వాత ఎక్కువ నీళ్లతో కాళ్లు రుద్ది కడిగేసుకోవాలి. చివరగా పాదాలు తడి లేకుండా తుడిచి కొబ్బరినూనె లేదా వెన్న పూసుకోవాలి. 

సంబంధిత వార్తలు

నా తండ్రి కోడెలపై పెట్టి కేసు జగన్‌పై కూడా పెట్టొచ్చు కదా: కోడెల శివరాం

ఆ శాఖలు జనసేన మూలసిద్ధాంతాలు.. తన మనసుకు దగ్గరగా ఉంటాయి : డిప్యూటీ సీఎం పవన్

అహంకారమే బీజేపీ కొంపముంచింది.. అందుకే 240 సీట్లకు పరిమితమైంది : ఇంద్రేశ్ కుమార్

పవన్ కల్యాణ్ సినిమాలను వదులుకుంటారా? మెగా డాటర్ రెస్పాన్స్

పారదర్శకంగా ఉపాధ్యాయుల బదిలీలు : విద్యా మంత్రి లోకేశ్

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

ప్రణయగోదారి ఫస్ట్ లుక్ మంచి ఫీల్ కలిగిస్తుంది : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

తర్వాతి కథనం
Show comments