Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెంట్రుకలు నిర్జీవంగా మారితే..?

Webdunia
గురువారం, 19 ఫిబ్రవరి 2015 (18:04 IST)
వెంట్రుకలు నిర్జీవంగా మారితే..? కొబ్బరి పాలల్లో, చెంచా గులాబీ నీళ్లూ, నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని మాడుకు వెంట్రుకలు రాసుకుని పది నిమిషాలయ్యాక తలస్నానం చేస్తే జుట్టుకు తగిన పోషకాలు అంది వెంట్రుకలు నిగనిగలాడుతాయి. 
 
చుండ్రు సమస్య వేధిస్తుంటే కొబ్బరినూనెలో వేపాకు, మందారపువ్వూ వేసి మరగనివ్వాలి. అది గోరువెచ్చగా ఉన్నప్పుడు మాడుకు పట్టించి గంటాగి తలస్నానం చేయాలి. ఇలా రెండు మూడు రోజులకోసారి చేస్తే సమస్య దూరమవుతుంది. 

కమలా పండు రసంలో కాస్త సెనగపిండీ, పావుకప్పు పెరుగు, ఒక అరటి పండు గుజ్జు కలిపి తలకు పట్టించాలి. దీన్ని పది నిమిషాల పాటు ఉంచి గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. దీనివల్ల మురికి తొలగిపోతుంది. వెంట్రుకలు మృదువుగా మారుతాయి, చుండ్రు సమస్య ఉన్నప్పుడు కమలాఫలం తొక్కల పొడిలో చెంచా నిమ్మరసం కాస్త పెరుగు కలిపి తలకు పట్టిస్తే చుండ్రు సమస్య దూరమవుతుంది.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments