Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేరుశెనగ నూనె - నిమ్మరసం మిశ్రమంతో మెటిమలకు చెక్!

Webdunia
బుధవారం, 29 అక్టోబరు 2014 (15:55 IST)
చాలా మంది యువతీయువకులు బ్లాక్ హెడ్స్, మొటిమలతో ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా యువతులు అయితే బయటకు రావాలంటేనే భయపడుతుంటారు. ఇలాంటి వారు చిన్నపాటి వంటింటి చిట్కాలను పాటించినట్టయితే మొటిమల నుంచి ఉపశమనం పొందవచ్చు. 
 
వంటింట్లో ఉండే వేరుశెనగ నూనె, నిమ్మరసాన్ని సమపాళ్ళలో తీసుకుని ముఖానికి రాసుకోవాలి. మృదువుగా మసాజ్ చేయాలి. అలా 15 నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఈ విధంగా ప్రతి రోజూ చేసినట్టయితే మొటిమలు, బ్లాక్ హెడ్స్ చాలా మేరకు తగ్గిపోతాయి. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments