Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓట్స్, పెరుగుతో ఫేస్‌ప్యాక్ వేసుకుంటే..?

Webdunia
శుక్రవారం, 19 అక్టోబరు 2018 (11:43 IST)
ఓట్స్ పిల్లల ఆరోగ్యానికి ఎంత మంచిదో.. అందానికి కూడా అంత మంచిది. మరి ఈ ఓట్స్‌తో ఫేస్‌ప్యాక్ ఎలా వేసుకోవాలో చూద్దాం.. ఓట్స్‌ను పొడిచేసుకుని అందులో కొద్దిగా చక్కెర, పెరుగు కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం ముడతలు తొలగిపోయి కాంతివంతంగా మారుతుంది.
 
నారింజ తొక్కలను పొడిచేసుకుని అందులో కొద్దిగా పాలు, తేనె, వంటసోడా కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం తాజాగా మారుతుంది. ప్రతిరోజూ నిమ్మరసాన్ని ముఖానికి రాసుకుని 15 నిమిషాల తరువాత కడిగేసుకుంటే ముఖంపై గల నల్లటి వలయాలు తొలగిపోతాయి. 
 
తేనెలో పెరుగు, ఉప్పు కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే మెుటిమలు తొలగిపోతాయి. చక్కెరలో కొద్దిగా బంగాళాదుంప రసం కలిపి ముఖానికి, మెదడు రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగేసుకుంటే ముఖం మృదువుగా మారుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Uncle: కుమార్తెను వేధించాడు.. అల్లుడిని కిడ్నాప్ చేసి హత్య చేసిన మామ..

Jagan: జూన్ 4న వెన్నుపోటు దినోత్సవం జరుపుకోవాలి: జగన్ పిలుపు

సింధు జలాలను నిలిపివేసిన భారత్.. పాకిస్థాన్‌లో ఎండిపోతున్న డ్యామ్‌లు

టీడీపీ నేతను కత్తితో పొడిచి.. శవాన్ని ముక్కలు నరికి....

Pawan Kalyan: శర్మిష్ట పనోలి అరెస్ట్.. స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎక్కడ ఆ లం- కొడుకు? నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ బూతు కిరీటి అవుతున్నారా?

నాన్నగారి సంవత్సరికం తర్వాత మా పెళ్లి : నారా రోహిత్

Khaleja: ఖలేజా రీ-రిలీజ్- మొదటి రోజే రూ.8కోట్లు.. ఆల్ టైమ్ రికార్డ్ నమోదు

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

తర్వాతి కథనం
Show comments