Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాదాల పగుళ్లకు.. నువ్వుల నూనె రాసుకుంటే..?

నీళ్లల్లో ఎక్కువగా పనిచేసే వారిలో అరిచేతులు, పాదాలు పాచినట్లువుతాయి. అంతేకాకుండా పాదాలు పగుళ్లు, పాచినట్లు ఉంటాయి. ఈ ప్రాంతాలలో సబ్బులు, వంటసోడా తగిలినా కూడా ఈ సమస్యలు అధికమవుతాయి. ముఖ్యంగా సబ్బు నీటి

Webdunia
గురువారం, 27 సెప్టెంబరు 2018 (12:03 IST)
నీళ్లల్లో ఎక్కువగా పనిచేసే వారిలో అరిచేతులు, పాదాలు పాచినట్లువుతాయి. అంతేకాకుండా పాదాలు పగుళ్లు, పాచినట్లు ఉంటాయి. ఈ ప్రాంతాలలో సబ్బులు, వంటసోడా తగిలినా కూడా ఈ సమస్యలు అధికమవుతాయి. ముఖ్యంగా సబ్బు నీటిలో ఎక్కువగా ఉంటే పాదాలు పగుళ్ల నుండి రక్తం, చీము కారుతుంది. దాంతో పాదాలు దురదలుగా ఉంటాయి. ఈ సమస్యలు తొలిగిపోవాలంటే ఇలా చేస్తే చాలు..
 
నీటిలో పనిచేసిన తరువాత పాదాలను గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత మెత్తటి గుడ్డతో తడిని పూర్తిగా తుడుచుకుని పాదాలకు ఆముదం లేదా నువ్వులనూనెను రాసుకుని మర్దన చేసుకోవాలి. అలానే వేపాకులను నీటిలో మరిగించుకుని ఆ నీళ్లల్లో పాదాలను 10 నిమిషాల పాటు ఉంచుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది. 
 
మాను పసుపును కషాయంగా చేసుకుని ప్రతిరోజూ రెండుపూటలా తీసుకుంటే పాదాలను ఇన్ఫెక్షన్స్ రావు. అలాకాకుంటే పసుపుని గంధంలా చేసుకుని పాదాలను రాసుకుంటే కూడా మంచిదే. నెయ్యి ఆరోగ్యానికి కాదు పలురకాల ఇన్ఫెక్షన్స్ నుండి కాపాడుతుంది. అంటే నెయ్యిలో కొద్దిగా తేనె కలుపుకుని పాదాలకు పూతలా వేసుకోవాలి. అరగంట తరువాత కడిగేసుకుంటే మంచిది.
 
నువ్వుల నూనెను వేడిచేసుకుని కొద్దిగా తేనె, మైనం ముక్కలు వేసి కరిగించుకోవాలి. కాసేపటి తరువాత దించుకుని పాదాలకు, అరచేతులకు రాసుకుని గంటపాటు అలానే ఉంచుకోవాలి. ఇలా చేయడం వలన పాదాలు, అరిచేతులు ఆరోగ్యంగా ఉంటాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కుక్కను నేలకేసికొట్టి రాక్షసానందం పొందిన వ్యక్తి (Video)

కాబోయే అల్లుడుతో పారిపోయిన అత్త!!

బధిర బాలికపై అఘాయిత్యం... ప్రైవేట్ భాగాలపై సిగరెట్‌తో కాల్చిన నిందితుడు..

అనారోగ్యానికి గురైన భర్త - ఉద్యోగం నుంచి తీసేసిన యాజమాన్యం .. ప్రాణం తీసుకున్న మహిళ

స్నేహానికి వున్న పవరే వేరు. ఏంట్రా గుర్రమా? గర్వంగా వుంది: చంద్రబాబు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతీ అమ్మాయి విజయం వెనుక ఓ అబ్బాయీ ఉంటాడు : డియర్ ఉమ సుమయ రెడ్డి

ఎన్టీఆర్, హృతిక్ నటించిన వార్-2 మొదటి మోషన్ పోస్టర్ మే లో రాబోతోంది

తారక్ అద్భుతమైన నటుడు : ఎస్ఎస్ రాజమౌళి

Madhuram: తినడం మానేసి కొన్ని రోజులు నీళ్లు మాత్రమే తాగాను : ఉదయ్ రాజ్

డా. చంద్ర ఓబులరెడ్డి ఆవిష్కరించిన ఏ ఎల్ సీ సీ. ట్రెయిలర్

తర్వాతి కథనం
Show comments