Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరుగులో పసుపు కలిపి ముఖానికి పట్టిస్తే..?

Webdunia
మంగళవారం, 26 మార్చి 2019 (15:52 IST)
వేసవికాలం వచ్చేసింది.. ఈ కాలంలో బయటకు వెళ్లాలంటేనే చాలా భయంగా ఉంది. ఎందుకంటే ఎండ కారణంగా ముఖచర్మం నల్లగా మారిపోతుంది. అందుకు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎలాంటి ఫలితం కనిపించక కొందరు బాధపడుతుంటారు. అలాంటివారి కోసం..
 
వేసవిలో చర్మం కాంతి తగ్గిపోవటమేగాకుండా, ముఖం నల్లబడినట్లు అనిపిస్తోందా..? అయితే ఇప్పుడు చెప్పబోయే ఫేస్‌ప్యాక్‌ను వేసుకున్నట్లయితే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. ఈ ఫేస్‌ప్యాక్ తయారీకి కావలసిన పదార్థాలేంటంటే.. పెరుగు రెండు స్పూన్లు, చిటికెడు పసుపు. ఈ రెండింటినీ బాగా కలిపి ముఖానికి పట్టించి 15 నిమిషాల తరువాత కడిగేస్తే ముఖం తాజాగా, కళకళలాడుతూ ఉంటుంది.
 
అలాగే కొన్ని గులాబీ రేకులను పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్‌కు స్పూన్ తాజా పెరుగును కూడా కలిపి దాంట్లో టీస్పూన్ తేనెను కూడా కలుపుకోవాలి. వీటన్నింటి మిశ్రమాన్ని బాగా కలియబెట్టి, ముఖానికి పట్టించి ఓ ఇరవై నిమిషాల తరువాత కడిగేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేసినట్లయితే చర్మం కాంతివంతం అవటమేగాకుండా, వేసవిలో చర్మానికి చల్లదనాన్ని అందిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మీరట్ హత్య కేసు : నిందితురాలికి ప్రత్యేక సదుపాయాలు!

ఒకే ఇంట్లో ఇద్దరు క్రికెటర్లు ఉండగా... ఇద్దరు మంత్రులు ఉంటే తప్పేంటి: కె.రాజగోపాల్ రెడ్డి (Video)

అనకాపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది మంది మృతి

ఏడుకొండలను 5 కొండలుగా మార్చేందుకు కుట్ర : హోం మంత్రి అనిత

కరోనా రోగిపై అత్యాచారం... అంబులెన్స్ డ్రైవర్‌కు జీవితఖైదు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

తర్వాతి కథనం
Show comments