Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముల్తానిమట్టి-పుదీనా-పెరుగుతో ఫేస్ ప్యాక్ వేసుకుంటే?

Webdunia
శనివారం, 17 ఆగస్టు 2019 (21:02 IST)
పుదీనాలో ఆరోగ్యకరమైన గుణాలున్నాయి.  పుదీనాలోని సౌందర్య గుణాలు చర్మాన్ని నునుపుగాను, కాంతివంతంగాను మారుస్తాయి. ముఖంపై బ్లాక్ హెడ్స్, మొటిమలలాంటి సమస్యలను సమర్థవంతంగా నివారిస్తుంది. 
 
తయారు చేసుకోండిలా... తాజా పుదీనా ఆకులు 25గ్రాములు, ముల్తాని మట్టి ఒక టేబుల్ స్పూన్, తాజా పెరుగు ఒక టేబుల్ స్పూన్ తీసుకోండి. పుదీనా ఆకులను గ్రైండ్ చేసి అందులో ముల్తాని మట్టి, పెరుగువేసి అరగంట సేవు నాననివ్వండి. అరగంట తర్వాత ఆ మిశ్రమాన్ని బాగా చిలికినట్లు కలిపి ముఖానికి పేస్ట్‌లా ప్యాక్ వేయండి. 
 
మీరు వేసుకున్న ప్యాక్‌ను 15నిమిషాలవరకు ఉంచండి. ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో మీ ముఖాన్ని కడిగేయండి. తదుపరి చల్లటినీటితోను కడగాలి. దీంతో మీ ముఖం నునుపుగాను, కాంతివంతంగాను తయారవుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తుడా నిధులను కొల్లగొట్టిన చెవిరెడ్డి? - పెట్రోలుకు రూ.2.60 కోట్లు ఖర్చు!

న్యూస్ రీల్ మాత్రమే చూశారు .. అసలైన సినిమా ముందుంది : నితిన్ గడ్కరీ

ప్రియురాలని ఇంప్రెస్ చేద్దామనుకుని జైలుపాలైన ప్రియుడు!

Iran: ముగ్గురు సీనియర్ కమాండర్లను హతమార్చిన ఇజ్రాయేల్

హాట్ ఎయిర్ బెలూన్‌లో మంటలు - 8 మంది మృత్యువాత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

తర్వాతి కథనం
Show comments