Webdunia - Bharat's app for daily news and videos

Install App

చర్మసౌందర్యాన్ని పెంచే బ్యూటీ చిట్కాలు...

మహిళలు చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచుకటు రకరకాల క్రీములు, పౌడర్లు, సబ్బులు వాడుతుంటారు. కానీ కొందమందికి ఇలాంటివి పడవు. అటువంటి వారు సహజ సిద్ధమైన పద్ధతిలో చర్మం సౌందర్యాన్ని పొందేందుకు ఈ చిట్కాలు పాటిస్త

Webdunia
బుధవారం, 25 జులై 2018 (11:55 IST)
మహిళలు చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచుకటు రకరకాల క్రీములు, పౌడర్లు, సబ్బులు వాడుతుంటారు. కానీ కొందమందికి ఇలాంటివి పడవు. అటువంటి వారు సహజ సిద్ధమైన పద్ధతిలో చర్మం సౌందర్యాన్ని పొందేందుకు ఈ చిట్కాలు పాటిస్తే సరి.
 
గంధం పొడిలో కొద్దిగా నిమ్మరసం, కీరదోస రసం, టమోటా రసం కలుపుకుని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖం కాంతివంతంగా మారుతుంది. పాలపొడిలో కొద్దిగా తేనె, నిమ్మరసం కలుపుకుని ముఖానికి రాసుకోవాలి.
 
15 నిమిషాల తరువాత చల్లని నీటితో కడుక్కుకోవాలి. ఇలా చేయడం వలన ముఖచర్మం మృదువుగా మారుతుంది. బాదం పప్పును రాత్రంతా నీటిలో నానబెట్టుకోవాలి. ఉదయాన్నే వాటి పొట్టును తీసి బాదం పప్పులను పేస్ట్‌లా చేసుకోవాలి. అందులో తేనెను కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 10 నిమిషాల తరువాత కడిగేయాలి.
 
పెరుగులో నారింజ రసాన్ని కలుపుకుని ముఖానికి రాసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును. బంగాళాదుంప పొట్టును జ్యూస్‌లా చేసుకుని ముఖానికి రాసుకుంటే నల్లటి మచ్చలు తొలగిపోతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి మోహం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

తర్వాతి కథనం
Show comments