కళ్ల కింద నల్లని చారలు ఏర్పడి చర్మం సాగినట్లు అనిపిస్తే...

Webdunia
శుక్రవారం, 5 జులై 2019 (20:41 IST)
మన చర్మ సంరక్షణ విషయంలో కాస్త శ్రద్ధ పెడితేనే మన అందం రెట్టింపవుతుంది. రకరకాల క్రీంలు, లోషన్లు రాయడం వల్ల చర్మం పాడవుతుంది. మన ఇంట్లో ఉండే పదార్థాలతోనే మన చర్మ అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. చర్మాన్ని అందంగా ఉంచుకోవడానికి చిట్కాలేమిటో చూద్దాం.
 
1. చర్మంపై మృత కణాలు పేరుకున్నప్పుడు ముఖం అంద విహీనంగా తయారవుతుంది. అలాంటప్పుడు పావుకప్పు బొప్పాయి గుజ్జుకు కాస్త పెరుగు, పంచదార కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని సున్నితంగా మర్దనా చేయాలి. ఇలా చేయడం వలన రక్త ప్రసరణ సక్రమంగా జరిగి చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది. అంతేకాకుండా మృత కణాలు తొలగిపోతాయి.
 
2. చర్మానికి తగిన మొత్తంలో విటమిన్ ఇ అందితే చర్మం అందంగా ఉంటుంది. దీనికి రెండు పెద్ద చెంచాల విటమిన్ ఇ నూనెలో, నాలుగు చుక్కల తేనె అరచెంచా నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. పది నిమిషముల తరువాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఇలా చేస్తే చర్మానికి తేమ అంది నిగనిగలాడుతుంది.
 
3. కళ్ల కింద నల్లని చారలు ఏర్పడి చర్మం సాగినట్లు అనిపిస్తే కోడిగుడ్డులోని తెల్లసొన రాసి పది నిమిషముల తరువాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. ఇలా చేయడం వలన చర్మం బిగుతుగా మారడంతో పాటు కళ్లు కాంతివంతంగా కనిపిస్తాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రోడ్డు యాక్సిడెంట్ చేసినవాడిని ఎందుకు జైలులో వెయ్యరు?

తెలంగాణలో ప్రచారానికి పవన్ కల్యాణ్ రారట.. కారణం ఏంటో తెలుసా?

శబరిమల బంగారు అదృశ్యం కేసు: నటుడు జయరామ్‌కు సమన్లు ​​జారీ

ఎమ్మెల్యేల ఫిరాయింపు.. స్పీకర్ నిర్ణయంపై సవాలు చేస్తూ పిటిషన్‌.. సుప్రీంకోర్టు విచారణ

Jagan mohan Reddy: జోగి రమేశ్‌ కోసం జగన్ పర్యటన.. కత్తులతో ఆ పని చేశారు.. ఉద్రిక్తత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tharun Bhascker: గాయపడ్డ సింహం గా తరుణ్ భాస్కర్ ఏమి చేశాడు !

నాగార్జున వాయిస్ ఓవర్ తో అనిష్ చిత్రం ఇట్లు అర్జున

టెలివిజన్‌ టీఆర్‌పీతో రికార్డులను బద్దలు కొట్టిన తేజ సజ్జా మిరాయ్

Yash: టాక్సిక్‌ తెలుగు రాష్ట్రాల హ‌క్కుల‌ను 120 కోట్ల‌కు సొంతం చేసుకున్న దిల్ రాజు

Unni Mukundan: హైదరాబాద్ లో షెడ్యూల్ పూర్తి చేసుకున్న మోదీ బయోపిక్ మా వందే

తర్వాతి కథనం
Show comments