నల్లటి వలయాలు కంటి కింద అందాన్ని అపహాస్యం చేస్తున్నాయా?

Webdunia
బుధవారం, 4 డిశెంబరు 2019 (21:49 IST)
నల్లటి వలయాలు కళ్ల కింద చాలామందిని ఇబ్బందిపెడుతుంటాయి. ఈ నల్లటి చారల వల్ల కంటి సౌందర్యం దెబ్బతింటుంది. దీనికి ప్రకృతిలో దొరికే వస్తువులతోనే నివారించవచ్చు. కొబ్బరినీటిని కంటిచుట్టూ రాయాలి. 5 నుంచి 10 నిమిషాల తర్వాత శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేస్తూ ఉంటే కళ్లు చుట్టూ ఉన్న నలుపు పోతుంది. దోసకాయను చక్రాలుగా కోసి కంటి రెప్పలపై పదినిమిషాలు ఉంచాలి. బంగాళాదుంప రసాన్ని పూసినా ఫలితం ఉంటుంది. 
 
కళ్లు ఎరుపుగా ఉండి నీరు కారుతుంటే... నీరుల్లిపాయల రసం ఒకటి, రెండు చుక్కలు కంటిలో వెయ్యాలి. పసుపునీరు బాగా మరగించి, వడబోసి తాగితే ఫలితం ఉంటుంది. వేపాకు భస్మాన్ని నిమ్మరసంతో కలిపి కంట్లో పెట్టుకుంటే కంటి ఎరుపు, నీరు కారడం తగ్గుతాయి. బంగాళాదుంప తురుము కంటిపై వేసి పది నిమిషాలయ్యాక తీసివేయాలి. తెల్ల కాకరకాయ కండ్లకు చలువ చేస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కొన ఊపిరితో ఉన్న కన్నతల్లిని బస్టాండులో వదిలేసిన కుమార్తె

డోనాల్డ్ ట్రంప్‌కు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ టీవీ.. ఈ సారి గురి తప్పదంటూ కథనం

ఇరాన్ - అమెరికా దేశాల మధ్య యుద్ధ గంటలు... ఇరాన్‌కు వెళ్లొద్దంటూ భారత్ విజ్ఞప్తి

కేసీఆర్‌ను విమర్శించేందుకు ఆయన కుమార్తె కవిత ఉన్నారు : మంత్రి కోమటిరెడ్డి

మహిళలపై వ్యక్తిత్వ దాడికి పాల్పడటం సరికాదు : సీపీ సజ్జనార్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ నాకు అన్నతో సమానం... పరాశక్తిలో వివాదం లేదు : శివకార్తికేయన్

జూమ్ కాల్‌లో బోరున విలపించిన యాంకర్ అనసూయ

బాక్సాఫీస్ వద్ద 'మన శంకరవరప్రసాద్ గారు' దూకుడు

ఒక వర్గానికి చెందిన అభిమానులు పరాశక్తిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : దర్శకురాలు సుధా కొంగరా

Anasuya: పోలీసులను ఆశ్రయించిన అనసూయ.. 42 మందిపై ఫిర్యాదు.. ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments