నల్లటి వలయాలు కంటి కింద అందాన్ని అపహాస్యం చేస్తున్నాయా?

Webdunia
బుధవారం, 4 డిశెంబరు 2019 (21:49 IST)
నల్లటి వలయాలు కళ్ల కింద చాలామందిని ఇబ్బందిపెడుతుంటాయి. ఈ నల్లటి చారల వల్ల కంటి సౌందర్యం దెబ్బతింటుంది. దీనికి ప్రకృతిలో దొరికే వస్తువులతోనే నివారించవచ్చు. కొబ్బరినీటిని కంటిచుట్టూ రాయాలి. 5 నుంచి 10 నిమిషాల తర్వాత శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేస్తూ ఉంటే కళ్లు చుట్టూ ఉన్న నలుపు పోతుంది. దోసకాయను చక్రాలుగా కోసి కంటి రెప్పలపై పదినిమిషాలు ఉంచాలి. బంగాళాదుంప రసాన్ని పూసినా ఫలితం ఉంటుంది. 
 
కళ్లు ఎరుపుగా ఉండి నీరు కారుతుంటే... నీరుల్లిపాయల రసం ఒకటి, రెండు చుక్కలు కంటిలో వెయ్యాలి. పసుపునీరు బాగా మరగించి, వడబోసి తాగితే ఫలితం ఉంటుంది. వేపాకు భస్మాన్ని నిమ్మరసంతో కలిపి కంట్లో పెట్టుకుంటే కంటి ఎరుపు, నీరు కారడం తగ్గుతాయి. బంగాళాదుంప తురుము కంటిపై వేసి పది నిమిషాలయ్యాక తీసివేయాలి. తెల్ల కాకరకాయ కండ్లకు చలువ చేస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నాపై జరుగుతున్న విషప్రచారంపై కోర్టు గ్యాగ్ ఆర్డర్, తక్షణమే ఆ కంటెంట్ తొలగించాలి: బీఆర్ నాయుడు

టెహ్రాన్‌పై బాంబుల వర్షం - సురక్షిత ప్రాంతాలకు భారతీయ విద్యార్థుల తరలింపు

ఇరాన్ అధ్యక్ష భవన్‌పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం

ప్రాజెక్ట్ షైన్ కింద పెద్దపల్లికి హెచ్‌సిసిబి చేయూత

కిలో టమోటా రూ. 4, కానీ మార్కెట్లో రూ. 15, ఏం చేద్దాం?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అప్పట్లో ఎకరం 9 లక్షలకు అమ్మా, ఇప్పుడక్కడ ఎకరం 100 కోట్లు, ఏం చేస్తాం?: నటుడు శివాజీ

Chiranjeevi: పెద్ది చిత్రం రైరై రారా పాట లో చరణ్ కష్టానికి ఫలితం దక్కింది : మెగాస్టార్ చిరంజీవి

Laya: మా అమ్మాయి ఓటీటీలో సినిమా అనగానే ఎంతో బాధపడింది : లయ

Pooja : దోశ డైరీస్ పై మంచి కథలన్నీ నిర్మించాలని ఉంది.: పూజా శరత్ కుమార్

Manoj: డేవిడ్ రెడ్డి షూటింగ్‌తో మనోజ్ బిజీ - సొంత సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటున్న మౌనిక

తర్వాతి కథనం
Show comments