Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొటిమలు, మచ్చలు తగ్గిపోయేందుకు చిట్కాలు...

గిన్నెలో కొంచెం వేడినీళ్లు తీసుకొని అందులో 4-5 వేపాకులేసి ముఖానికి ఆవిరి పట్టి చల్లారిన తర్వాత ఆ వేపనీటితోనే ముఖం కడుక్కుంటే మొటిమలు మాయమవుతాయి. వివిధ రకాల నూనెల వల్ల మొటిమలు రాకుండా వుండేందుకు సున్నిపిండితో నిమ్మరసం కలిపి రుద్దుకుంటుండాలి. ప్రతిరో

Webdunia
సోమవారం, 27 ఫిబ్రవరి 2017 (22:51 IST)
గిన్నెలో కొంచెం వేడినీళ్లు తీసుకొని అందులో 4-5 వేపాకులేసి ముఖానికి ఆవిరి పట్టి చల్లారిన తర్వాత ఆ వేపనీటితోనే ముఖం కడుక్కుంటే మొటిమలు మాయమవుతాయి.
 
వివిధ రకాల నూనెల వల్ల మొటిమలు రాకుండా వుండేందుకు సున్నిపిండితో నిమ్మరసం కలిపి రుద్దుకుంటుండాలి.
 
ప్రతిరోజూ ముఖానికి చిక్కుడు ఆకులరసం రాసుకోవడం వల్ల అన్ని రకాల మచ్చలు త్వరలోనే తగ్గిపోతాయి. 
 
కొన్ని బీర ఆకుల్ని, పసుపు, నిమ్మరసంతో మెత్తగా నూరి మొటిమలు, మచ్చలపై రాసి అర్థగంట తర్వాత కడిగేయాలి. ఇలా ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం చేస్తుంటే మచ్చలు తగ్గిపోతాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Ludhiana bypoll: లూథియానా అసెంబ్లీ ఉప ఎన్నిక.. జూన్ 19న పోలింగ్..

గోపాల్‌పూర్ బీచ్‌లో 20 ఏళ్ల మహిళపై పది మంది వ్యక్తుల సామూహిక అత్యాచారం

Raja Raghuvanshi murder case: సోనమ్ రఘువంశీకి మానసిక ఆరోగ్యం బాగానే ఉంది

హనీ ట్రాప్‌లో పోలీసులు.. ఇష్టపడుతున్నానని కౌగిలించుకుంది.. ఆ తర్వాత ఏమైందంటే?

ఇరాన్ టీవీ స్టూడియోపై ఇజ్రాయెల్ వైమానిక దాడి- లైవ్‌లోనే యాంకర్ పరుగులు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

తర్వాతి కథనం
Show comments