Webdunia - Bharat's app for daily news and videos

Install App

సౌందర్యాన్ని వికసింపచేసే నెయ్యి

నిద్రలేమితో బాధపడేవారి కళ్ల క్రింద నల్లటి చారలు ఏర్పడుతుంటాయి. దాని వల్ల ముఖం చాలా నిస్సత్తువగా కనిపిస్తుంది. ఈ నల్ల చారలు పోవాలంటే రాత్రి పడుకునే ముందు రెండు, మూడు చుక్కల నెయ్యిని కళ్ల క్రింద మర్దనా చేసి, మరుసటి రోజు ఉదయం ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

Webdunia
గురువారం, 2 మార్చి 2017 (23:17 IST)
నిద్రలేమితో బాధపడేవారి కళ్ల క్రింద నల్లటి చారలు ఏర్పడుతుంటాయి. దాని వల్ల ముఖం చాలా నిస్సత్తువగా కనిపిస్తుంది. ఈ నల్ల చారలు పోవాలంటే రాత్రి పడుకునే ముందు రెండు, మూడు చుక్కల నెయ్యిని కళ్ల క్రింద మర్దనా చేసి, మరుసటి రోజు ఉదయం ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా ప్రతి రోజు చేస్తే తప్పక ఫలితం లభిస్తుంది. 
 
నీళ్లు, నెయ్యి మిశ్రమంతో చర్మానికి మర్ధనా చేస్తే చర్మ నిగారింపు పెరుగుతుంది. నెయ్యి పెదాలకు రాసుకుంటే చలి కాలం, వేసవి కాలంలో పెదవులు పొడిబారి పోకుండా ఉంటాయి. నెయ్యి, పాలు, మసూర్ దాల్ పౌడర్లను బాగా కలియబెట్టి, అందులోకి శనగ పిండి కొద్దిగా వేసి మెత్తగా తయారు చేసిన ఫేస్ ప్యాక్ మిశ్రమాన్ని ముఖానికి కాసుకొని ఇరవై నిమిషాల తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం మెరిసిపోతుంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments